Home » LAW AND ORDER
ఏపీలో బెదిరింపు రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలను భయపెడుతున్నారని అన్నారు.
ముఖ్యంగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల నియంత్రణపైన సమీక్షిస్తున్నారు.
లా అండ్ ఆర్డర్ సరిగా లేవంటూ ప్రజలు తిడుతున్నారంటే కూటమి ప్రభుత్వం విఫలమైనట్లేనని అంబటి రాంబాబు చెప్పారు.
నేటికీ నేను సోషల్ మీడియా బాధితురాలినే.
ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు జగన్.
కక్షలు, వేధింపులు, అరాచకాలు, హింస పేర్లు వింటే అందరికీ జగనే గుర్తుకొస్తాడని మండిపడ్డారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో అదుపుతప్పిన శాంతి భద్రతలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అసెంబ్లీలో ఈ శ్వేతపత్రం విడుదల చేస్తారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. కంచే చేను మేసినట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నయా నయీమ్ గ్యాంగులు తయారవుతున్నాయి.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన హింసాకాండపై ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందబోస్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సోమవారం రహస్య నివేదిక సమర్పించారు. ఆదివారం రాత్రి కోల్ కతా నుంచి ఢిల్లీకి వచ్చిన బెంగాల్ గవర్నర్ సీవీ ఆన
బాపట్ల జిల్లాలో చిన్న పిల్లవాడిని పెట్రోల్ పోసి తగలపెట్టడం అమానుషమని అన్నారు. వైసీపీ కార్యకర్తలలో రాక్షస మనస్తత్వం నింపారని ఆరోపించారు.