Home » leading
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ ఒక్కటంటే ఒక్క మున్సిపల్ కార్పొరేషన్లో ముందంజలో లేకపోవడం గమనార్హం. అయితే బహుజన్ సమాజ్ పార్టీ ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఆధిక్యం సాగిస్తోంది. ఇక మున్సిపల్ కౌన్సిల్ విషయానికి వస్తే ఇక్కడ క
Bihar election results 2020: Left parties look to gain big బీహార్ సమరంలో కామ్రేడ్స్ మెరిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమితో కలిసి పోటీ చేసిన వామపక్షాలు (సీపీఐ,ఎంఎల్)అనూహ్యంగా 19 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ప్రతి ఎ�
Telangana Dubaka by-election counting : దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ లో బీజేపీ దూసుకుపోతోంది. ఐదో రౌండ్ లో కూడా బీజేపీ సత్తా చాటింది. ఆరో రౌండ్ లో కూడా ఆధిక్యం కనిపిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రధాని అధికార టీఆర్ఎస్ కు బీజేపీకి మధ్య పోటీ ఉంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ కు ఐ�
Biden Wins 10 States, Trump 8 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ దాదాపుగా ముగిసింది. చాలా చోట్ల కౌంటింగ్ మొదలైంది. అమెరికా తూర్పు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఇతర ప్రాంతాల్లో దక్షిణాదిన ఓటింగ్ కొనసాగుతోంది. వందేళ్లల్లో ఎన్నడూ లేనంతగా అమెరికా అధ్యక్ష ఎన్
indrakeeladri durgamma temple : విజయవాడలోని ప్రముఖ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. కానీ..అమ్మవారిని దర్శించుకోవడం విషయంలో వీఐపీలకే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుర్గమ్మ దర్శనం కలగడం లేదని సామాన్యులు తీవ్ర
కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరాన్ని అతలాకుతలం చేసింది. కానీ ఇటలీలో గత ఏడాది నవంబర్లోనే కరోనా లక్షణాలతో పేషెంట్లు చనిపోయినట్లు తాజాగా డాక్టర్లు చెబుతున్నారు.
వయసు పైబడిన తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు ఎన్నో. ఒకటి, రెండు కాదు.. అనేక రకాల జబ్బులు చుట్టుముడతాయి. ఒంట్లో శక్తి తగ్గిపోతుంది. కాళ్లు, చేతులు సహకరించవు.
హుజూర్నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అక్టోబర్ 24వ తేదీ గురువారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డ్లో కౌంటింగ్ కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. నేరేడుచర్ల మండలం ఓట్లను మొదటగా లెక్కించా
మహారాష్ట్ర,హర్యనాలో కమలం జోరు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బీజేపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యేలా సృష్టంగా దీని బట్టి అర్థమవుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ మేజిక్ ఫిగర్ దాటేసింది. మహా
మహారాష్ట్ర,హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మహారాష్ట్రలో 269,హర్యానాలో 90కేంద్రాల్లో లెక్కింపు జరుగుతోంది. రెండు రాష్ట్రాలలో బీజేపీ భారీ ఆధిక్యం కనబరుస్తోంది. కమలం హవా కొనసాగుతోంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు 193�