-
Home » leading
leading
UP Civic Polls: కర్ణాటకలో ఓడినా యూపీలో దుమ్ము లేపుతున్న బీజేపీ
May 13, 2023 / 12:40 PM ISTరాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ ఒక్కటంటే ఒక్క మున్సిపల్ కార్పొరేషన్లో ముందంజలో లేకపోవడం గమనార్హం. అయితే బహుజన్ సమాజ్ పార్టీ ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఆధిక్యం సాగిస్తోంది. ఇక మున్సిపల్ కౌన్సిల్ విషయానికి…
Bihar election results : సత్తా చూపుతున్న కామ్రేడ్స్
November 10, 2020 / 05:25 PM ISTBihar election results 2020: Left parties look to gain big బీహార్ సమరంలో కామ్రేడ్స్ మెరిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమితో కలిసి పోటీ చేసిన వామపక్షాలు (సీపీఐ,ఎంఎల్)అనూహ్యంగా 19…
దుబ్బాకలో దూసుకుపోతున్న బీజేపీ : ఐదో రౌండ్ లోను ఆధిక్యమే..కనిపించని కాంగ్రెస్
November 10, 2020 / 11:32 AM ISTTelangana Dubaka by-election counting : దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ లో బీజేపీ దూసుకుపోతోంది. ఐదో రౌండ్ లో కూడా బీజేపీ సత్తా చాటింది. ఆరో రౌండ్ లో కూడా ఆధిక్యం కనిపిస్తోంది.…
దూసుకుపోతున్న జో బైడెన్…వెనుకబడిన ట్రంప్
November 4, 2020 / 07:34 AM ISTBiden Wins 10 States, Trump 8 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ దాదాపుగా ముగిసింది. చాలా చోట్ల కౌంటింగ్ మొదలైంది. అమెరికా తూర్పు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఇతర ప్రాంతాల్లో దక్షిణాదిన ఓటింగ్…
ఉచిత దర్శనం ఎక్కడ ? ఇంద్రకీలాద్రిపై వీఐపీలకే పెద్దపీట, సామాన్యులకు దక్కని దుర్గమ్మ దర్శనం
October 19, 2020 / 11:51 AM ISTindrakeeladri durgamma temple : విజయవాడలోని ప్రముఖ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. కానీ..అమ్మవారిని దర్శించుకోవడం విషయంలో వీఐపీలకే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుర్గమ్మ దర్శనం కలగడం లేదని సామాన్యులు తీవ్ర…
చైనా కన్నా ముందే ఇటలీలో కరోనా విజృంభణ
March 23, 2020 / 08:10 PM ISTకరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరాన్ని అతలాకుతలం చేసింది. కానీ ఇటలీలో గత ఏడాది నవంబర్లోనే కరోనా లక్షణాలతో పేషెంట్లు చనిపోయినట్లు తాజాగా డాక్టర్లు చెబుతున్నారు.
వృద్దుల్లో కంటిచూపు పోవడానికి ప్రధాన కారణం మాంసాహారం
December 29, 2019 / 05:57 AM ISTవయసు పైబడిన తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు ఎన్నో. ఒకటి, రెండు కాదు.. అనేక రకాల జబ్బులు చుట్టుముడతాయి. ఒంట్లో శక్తి తగ్గిపోతుంది. కాళ్లు, చేతులు సహకరించవు.
హుజూర్ నగర్ కౌంటింగ్ అప్ డేట్ : 17 వేల 400 ఓట్ల ఆధిక్యంలో సైదిరెడ్డి
October 24, 2019 / 04:56 AM ISTహుజూర్నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అక్టోబర్ 24వ తేదీ గురువారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డ్లో కౌంటింగ్ కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. నేరేడుచర్ల మండలం ఓట్లను మొదటగా లెక్కించారు.…
మోడీ దెబ్బ..ప్రతిపక్షాలు అబ్బా : హర్యానా,మహారాష్ట్రలో మేజిక్ ఫిగర్ దాటిన బీజేపీ
October 24, 2019 / 04:02 AM ISTమహారాష్ట్ర,హర్యనాలో కమలం జోరు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బీజేపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యేలా సృష్టంగా దీని బట్టి అర్థమవుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ మేజిక్…
మహారాష్ట్ర,హర్యానాలో కమలం జోరు
October 24, 2019 / 03:33 AM ISTమహారాష్ట్ర,హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మహారాష్ట్రలో 269,హర్యానాలో 90కేంద్రాల్లో లెక్కింపు జరుగుతోంది. రెండు రాష్ట్రాలలో బీజేపీ భారీ ఆధిక్యం కనబరుస్తోంది. కమలం హవా కొనసాగుతోంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు 193కి పైగా…