Home » Live
10TV Live- తమన్ Exclusive Interview..
నటి హేమ లైవ్లో ఆకతాయిలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది..
ఉత్తరాంధ్ర ఇలవేల్పు దేవం సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం కోసం భక్తులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఏడాదంతా చందనంతో కప్పబడి ఉన్న సింహాద్రి అప్పన్న...
ఇండియాను కరోనా భయపెడుతోంది. ఎంతో మంది వైరస్ బారిన పడుతున్నారు. వేలాది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కీలక రంగాలకు కూడా ఈ వైరస్ సోకుతుండడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా..భారత నావికాదళంలో కేసులు నమోదయ్యిందనే వార్త సంచలనం రేకేత్తోంది. నేవ�
37వరకు కరోనా వైరస్ మీ శరీరంలో జీవించగలదట.లాన్సెంట్ మెడికల్ జర్నల్ లో బుధవారం ప్రచురించిన ఒక కొత్త స్టడీ ప్రకారం...కొరోనావైరస్ కొంతమంది రోగుల శ్వాస మార్గాలలో ఐదు వారాలకు పైగా నివసిం
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై శాసనమండలిలో టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రూల్ 71 విషయంలో విజయం సాధించిన టీడీపీ ఇప్పుడు మరో అస్త్రం ప్రయోగించింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై టీడీపీ నోటీసులు ఇచ్చి�
సెప్టెంబర్ 30,2019న మద్రాస్ ఐఐటీ స్నాతకోత్సవం కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొని ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని మోడీ ఐఐటీ మద్రాస్లో చేసిన ప్రసంగం ప్రసారాన్ని నిలిపివేసినందుకు చెన్నై దూరదర్శన్ కేంద్రం డీడీ పొ�
చిత్తూరు : తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తు ప్రాణం తీసింది. తాగిన మైకంలో ఓ యువకుడు తమాషా చేయబోయి చివరికి ప్రాణాలే కోల్పోయాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుచానూరు సమీపంలోని దామినీడులో ఈ విషాదం జరిగింది. శివకుమార్(26) అనే యువకుడు ఆ
EVMలను ట్యాంపరింగ్ చేయొచ్చని మరోసారి ఏపీ సీఎం బాబు చెప్పారు. ట్యాపరింగ్ చేయడానికి చాలా మార్గాలున్నాయన్నారు. చాలా దేశాలు ఈవీఎంలు పక్కన పెట్టి బ్యాలెట్కు వచ్చాయని..ఈవీఎంలతో ఫలితాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ విశ
భారత్ లో నివాసించేందుకు అనుకూలమైన నగరాల్లో వరుసగా ఐదోసారి హైదరాబాద్ నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. నివాసానికి అనుకూలంగా ఉన్న నగరాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మెర్సర్స్ చేపట్టిన సర్వే రిపోర్ట్ ను బుధవారం (మార్చి-13,2019) విడుదల చేసింది. మె�