Live

    బాహుబలి కంటే పెద్ద కుట్ర ఇది : డేటా లీక్ పై చంద్రబాబు

    March 9, 2019 / 09:52 AM IST

    ఐటీ గ్రిడ్ డేటా చోరీలో మహా కుట్ర దాగి ఉందని..బాహుబలిలో కూడా అంత కుట్ర లేదని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కుట్ర ఎలా చేశారో అందుకు సంబంధించిన సాక్ష్యాలను ప్రవేశ పెడుతున్నట్లు మార్చి 09వ తేదీ మధ్యాహ్నం మీడియాకు వివరించారు. డేటా తస్కరణ కుట

    ఏపీలో డేటా దొంగతనం జరిగింది.. బాబే కారణం : జగన్

    March 6, 2019 / 12:30 PM IST

    ముఖ్యమంత్రి చంద్రబాబుపై పోరును వైసీపీ మరింత ముమ్మరం చేసింది. ఐటీ గ్రిడ్‌ అంశం ఏపీలో రచ్చ చేస్తోంది. రాష్ట్రంలో రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్ రాజ్ భవన్‌కు చేరుకుని బాబుపై కంప్లయింట్ చేశారు. దీనిపై జోక్యం చేసుకోవాల�

    అభినందన్ ను విడుదల చేస్తారా..? లేదా..? : పాక్ కు భారత్ డిమాండ్

    February 28, 2019 / 05:25 AM IST

    భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ఇండియన్‌ ఆర్మీకి చెందిన వ్యక్తి పాకిస్తాన్ కు దొరికితే ఇక ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది. ఊహించడమే కష్టంగా ఉంది కదా? అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న అభినందన్ ఇంకెలా ఉంట�

    ట్రోలింగ్ :  పుల్వామా దాడికి అనసూయ డ్రెస్ లకు లింక్

    February 19, 2019 / 07:35 AM IST

    హైదరాబాద్ : యాంకర్ అనుసూయ నెటిజన్స్ పై మండి పడుతోంది. పుల్వామా ఘటనకు..తన డ్రస్‌లకు లింకు పెడుతూ సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్ పై ఫైర్ అయింది అనసూయ. పుల్వామా ఘటనపై పాక్ పై యుద్ధం చేయాలని అందరూ అంటున్నారనీ.. అన్ని వేళలా యుద్ధం మంచిది కాదన�

    బడ్జెట్ 2019 : రెండేళ్లలో రైతు ఆదాయం రెట్టింపు

    February 1, 2019 / 05:50 AM IST

    ఢిల్లీ : రెండేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మంత్రి పీయూష్ గోయాల్ వెల్లడించారు. 2019-20 సంవత్సరానికి ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం పార్లమెంట్‌లో తాత్కాలిక బడ్జెట్‌ని పీయూష్ గోయల్ ప్రవేశ పెట్టారు. అనారోగ్య కారణాల వల్ల జైట్లీ బడ్జెట్ ప్రవేశ �

    రైతు బీమా : రూ. 303 కోట్ల చెల్లింపు – కేసీఆర్

    January 20, 2019 / 08:07 AM IST

    హైదరాబాద్ : ఏ రాష్ట్రం చేయని సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని..అందులో రైతు బీమా ఒకటని..రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జనవరి 20వ తేదీ అసెంబ్లీలో జరిగిన చర్చలో క�

    తెలంగాణ అసెంబ్లీ : హామీలు 100 శాతం నేరవేరుస్తాం – కేసీఆర్

    January 20, 2019 / 07:56 AM IST

    హైదరాబాద్ : ఎన్నికల సమయంలో తాము ఎలాంటి హామిలిచ్చామో తప్పకుండా 100 శాతం నేరవేరుస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వందకు శాతం రైతుల ప్రభుత్వంగా టీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉంటుందని పక్కాగా చెబుతున్నట్లు చెప్

    జగన్ జపం : తిరుమల కొండపై నినాదాలు

    January 10, 2019 / 10:28 AM IST

    చిత్తూరు : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల కొండ ఎక్కుతుంటే మీకు ఎలాంటి నామాలు వినిపిస్తాయి…గోవింద నామస్మరణ అంటారు..కదా…కానీ జనవరి 10వ తేదీ మాత్రం జై జగన్..సీఎం జగన్ అనే నినాదాలు మిన్నంటాయి. తిరుమల కొండపై ఎలాంటి రాజకీయాలు….గోవింద నామ స్మరణ త

10TV Telugu News