LK Advani

    రామమందిరం భూమి పూజ : కల సాకారమైంది – అద్వానీ

    August 5, 2020 / 07:09 AM IST

    అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం జరిగే శంకుస్థాపన కార్యక్రమం కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చారిత్రక ఘట్టం 2020, ఆగస్టు 05వ తేదీ బుధవారం మధ్యాహ్నం భారత ప్రధాన మంత్రి నర�

    బాబ్రీ కేసు విచారణ…అద్వానీని కలిసిన అమిత్ షా

    July 22, 2020 / 09:33 PM IST

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా…బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీతో సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని అద్వానీ నివాసానికి బీజేపీ నేత భూపేందర్ యాదవ్‌తో కలిసి వెళ్లిన ఆయన 30 నిమిషాలపాటు చర్చలు జరిపారు. ఆగస్ట్ 5న అయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణ భూమిపూ

    అయోధ్య తీర్పుపై స్పందించిన అద్వాణీ

    November 9, 2019 / 03:13 PM IST

    దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన అయోధ్య భూ వివాదంపై ఈ రోజు(నవంబర్-9,2019) ఉదయం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ స్వాగతించారు. తీర్పుపై శనివారం సాయంత్రం ఆయన స్పందించారు. ఇది ఎంతో ఆనందకరమైన క్షణం. మహోన్నతమైన ఉద్యమంలో పాల్గ�

    1987లోనే డిజిటల్ కెమెరా, ఈ-మెయిల్ వాడాను : మోడీ వ్యాఖ్యలపై నెటిజన్లు అవాక్కయ్యారు

    May 13, 2019 / 09:13 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ కెమెరాతో ఫొటో తీస్తున్నట్టుగా ఉన్న ఓ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

    ఓటు వేసిన అరుణ్ జైట్లీ, అద్వానీ

    April 23, 2019 / 08:58 AM IST

    కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అహ్మదాబాద్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే బీజేపీ సీనియర్‌ నాయకుడు ఎల్‌కే అద్వానీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని షాహపూర్‌ హిందీ స్కూల్ లో  అద్వానీ ఓటేశారు. కాగా 2014 ఎన్నిక�

    టెర్రరిజంపై రాహుల్ కామెంట్.. సుష్మా కౌంటర్

    April 6, 2019 / 07:57 AM IST

    దేశంలో ఉగ్రవాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశంలో ఉగ్రవాదం సమస్యే కాదని రాహుల్ వ్యాఖ్యానించడంపై ఆమె మండిపడ్డారు.

    గొప్ప నాయకుడిని సొంత పార్టీ మర్చిపోవడం బాధాకరం

    April 5, 2019 / 04:14 PM IST

    బీజేపీ సిద్ధాంతాలు, జాతీయవాదం గురించి ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎల్‌కే అద్వాణీ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు స్పందించాయి. రాజకీయంగా వ్యతిరేకించే వారిని బీజేపీ ఎప్పుడూ ప్రత్యర్థులుగా చూసిందే తప్ప, దేశద్రోహులుగానో, శత్రువులుగానో పరిగణించలేదని �

    మౌనం వీడిన అద్వానీ : నేషన్ ఫస్ట్..పార్టీ నెక్స్ట్..సెల్ఫ్ లాస్ట్

    April 4, 2019 / 02:22 PM IST

    గాంధీనగర్ లోక్ సభ స్థానానికి అమిత్ షా ఎంపిక విషయంలో జరిగిన పరిణామాలతో బీజేపీ అగ్రనాయకత్వంపై అలకబూనిన బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ ఎట్టకేలకు బ్లాగ్ ద్వారా తన మనసులో మాటలను బయటపెట్టారు.నేషన్ ఫస్ట్…పార్టీ నెక్స్ట్…సెల్ఫ్ లాస్ట్ అన�

    పలుకే బంగారమాయే : ఐదేళ్లలో పార్లమెంట్‌లో మౌనంగానే అద్వానీ

    February 8, 2019 / 08:32 AM IST

    బీజేపీ పార్టీలో కురువృద్ధుడు, సీనియర్ నాయకుడు, బీజేపీ ఐరన్ మ్యాన్ అంటే టక్కున గుర్తుచ్చే వ్యక్తి. ఎల్ కే అద్వానీ (లాల్ కృష్ణ అద్వానీ). పార్లమెంటులో స్ట్రాంగ్ స్పీకర్ ఎవరైనా ఉన్నారంటే వారిలో అద్వానీ ముందు వరుసలో ఉంటారు.

10TV Telugu News