Home » lock down
తెలంగాణలో మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.
లాక్ డౌన్ సమయాన్ని విద్యార్థులంతా ప్రిపరేషన్ సెలవులనుకోవాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అన్నారు. కరోనా వైరస్ అదుపులోకి వచ్చి లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే
కరోనా వైరస్ తో ఎంతో మంది ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసింది. చిన్న పిల్లల నుంచి మొదలుకుని పండు ముసలి వారి వరకు ఈ దిక్కుమాలిన వైరస్ తో ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్�
కరోనా వ్యాపిస్తోంది..ఎక్కడకు వెళ్లకండి..దీనికి మందు లేదు..సోషల్ డిస్టెన్స్ పాటించడం బెటర్..వైరస్ వచ్చిన వారు..బయటకు వస్తే..ఎంతో మందికి సోకుతుంది..బతికి ఉంటే బలుసాకు తినొచ్చు..దండం
కరోనా లాక్ డౌన్ సమయంలో పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న 1500 రూపాయలను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అందిస్తామని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉండి బ్యాంకు ఎకౌంట్ లేక పోయినా, బ్యాంకు ఎకౌంట్ తో ఆధార్ లిం
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన లాక్ డౌన్ ను ఏప్రిల్ 20 సోమవారం నుంచి కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా సడలించనున్న నేపధ్యంలో కేరళ ప్రభుత్వం కీలకవ ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో కరోనా తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్ ఏ, ఆరెంజ్ �
చైనా పేరు చెపితే చాలు జనం భయంతో వణికిపోతున్నారు. వూహాన్ నగరంలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని ఎలా భయపెడుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. కరోనా లాక్ డౌన్ వల్ల ఎంత మంది ఎన్నిరకాలుగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఇక చైనా వాళ్లు కనిపిస్�
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. నిత్యావసరాలు మినహా మద్యం షాపులతో పాటు దాదాపు అన్ని మూతపడ్డాయి. మద్యం షాపులు మూసివేయడంతో మందు బాబులు అల్లాడిపోతున్నారు. మద్యం కోసం ఆరాటపడుతున్నారు. మద్యానికి
కరోనా వైరస్ నియంత్రణకు ప్రస్తుతానికి ఎలాంటి వ్యాక్సీన్ అందుబాటులో లేదు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను కట్టడి చేయాలంటే ప్రపంచ దేశాల ముందు ఉన్న ప్రధాన ఆయుధం.. లాక్డౌన్ ఒకటే.. సామాజిక దూరంతో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రపంచమంతా ప
తాళి కట్టిన భార్యపై అనుమానంతో ఆమెను మంచానికి కట్టేసి… నోట్లో బాత్రూంలు కడిగే యాసిడ్ పోసి హత్యచేశాడు ఒక భర్త. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం సాలూరులో ఈ ఘోరం చోటు చేసుకుంది. శంబరకు చెందిన బొర్రా పావనికి, తిరుపతిరావుతో 2011 లో వివాహం అయ్యింది. వ�