Home » lock down
టీవీ సీరియల్స్ ప్రభావమో… పెరుగుతున్న టెక్నాలజీ ప్రభావమో తెలీదు కానీ సమాజంలో ప్రతి ఒక్కరిలోనూ కొత్తగా ఏదో కావాలనే తాపత్రయం. దేనికీ తృప్తి లేని జీవితాలు. అవి ఆస్తిపాస్తులు కావచ్చు. నగలు నట్రా కావచ్చూ… టీవీ సీరియల్ లో ఉండే పాత్రధారుల్లా
ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాలి. అమెరికా పరిస్థితి మనకొద్దు. కరోనాను మనం తట్టుకోలేం. లాక్డౌన్ మినహా మరో గత్యంతరం లేదన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ విజ్ఞప్తిని కేంద్రం పరిగణలోకి తీసుకుందన్నది తాజా సమాచారం. తెలంగాణతోపాటు చాల�
దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ను ఏప్రిల్ 14వతేదీ తర్వాత కూడా కొనసాగిస్తే …… రోజుకు 3 గంటల పాటు మద్యం విక్రయాలకు అనుమతించాలని కర్ణాటక రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆలోచిస్తోంది. మద్యానికి అలవాటు పడిన మందుబాబులు అనారోగ్యానికి గురవుతున్న నేపథ�
కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని సినీ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ తప్పుబట్టాడు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు.
పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా తెలంగాణ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ ను మరో రెండువారాలు కొనసాగించాలని ప్రధానిని కోరారు. అమెరికాలాంటి అన్నిశక్తియుక్తులన్న దేశమే శవాల గుట్టగా మారిపోయిననప్పుడు… మనలాంటి దేశానికి లాక్డౌనే క�
విదేశాల నుంచి వచ్చిన వ్యాధికాబట్టి, విమానాశ్రాయాలు, పోర్టులు మూసేశాం. జనాతా కర్ఫ్యూ, లాక్ డౌన్ తో కట్టడి చేశాం. దేశం విజయవంతమైంది. దేశం సేఫ్. అదే అమెరికాలో శవాలు గుట్టలు పేరుకొంటున్నాయి. హృదయవిదాకరమైన వార్తలు వింటున్నాం. శవాలను ట్రక్కుల్లో �
భారతదేశం మొత్తంమీద 274 జిల్లాల్లో కరోనా పాజిటీవ్ కేసులు బైటపడ్డాయి. మిగిలిన జిల్లాలు సేఫ్. దేశంలోని జిల్లాలు 736. మొత్తం కరోనా కేసుల్లో 80శాతం కేసులు కేవలం 62 జిల్లాల కోటాయే. మిగిలిన జిల్లాలో అక్కడక్క కరోనా కేసులున్నాయి. అందుకే దేశవ్యాప్తంగా ఏప�
ఏపీలో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కలిసి కట్టుగా పోరాడాల్సిన సమయమిదిగా పేర్కొన్నారు. సామాజిక దూరం పాటిస్తూ కరోనాను దూరం చేయాలని పిలుపునిచ్చారు. ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని, లాక్ డౌన్ నిబంధనల�
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతూ కరోనా వ్యాధి గ్రస్తులకు సేవలందిచేందుకు ప్రయివేటు ఆస్పత్రులను కూడా ప్రభుత్వాలు ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. మరో వైపు రోగులు, గర్భిణిలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. కొన్ని చో�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధనాకి లాక్ డౌన్ అమలవుతుంటే..ప్రతిరోజు ఉదయం వేళలోనిత్యావసరాలు కోసం ప్రభుత్వం కొద్దిగంటలు వెసులుబాటుకల్పించింది. ఈటైమ్ లో సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరించి ప్రజలు నిత్యావసరాలను తెచ్చుకుని జీవనం