lock down

    ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా మరణం

    April 3, 2020 / 04:06 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి వేగంగా పెరుగుతున్నాయి. మర్కజ్ ప్రార్ధనలలో పాల్గొన్న వారి కారణంగా కరోనా కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 149 క�

    మోడీ ఆసక్తికర ట్వీట్ : వీడియో సందేశంలో ఏం చెబుతారు ? సర్వత్రా ఉత్కంఠ

    April 2, 2020 / 01:54 PM IST

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారిపోయింది. 2020, ఏప్రిల్ 02వ తేదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం చేసిన ఈ ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. 2020, ఏప్రిల్ 03వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలక

    మర్కజ్ యాత్రకు వెళ్లిన వాళ్లు పోలీసు స్టేషన్ లో రిపోర్టు చేయండి

    April 1, 2020 / 02:01 PM IST

    కరోనా వైరస్ కట్టడికి  తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ వ్యూహంతో పని చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. మర్కజ్ మసీదు గురించి సమాచారాన్ని కేంద్రానికి అందించింది తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కం�

    తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలు

    April 1, 2020 / 07:24 AM IST

    కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధించటానికి దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ మధ్య ఎల్‌పిజి సిలిండర్ ధరలు తగ్గాయి. ఆయిల్  కంపెనీలు సిలిండర్ పై సుమారు రూ. 65 తగ్గించాయి.  గత కొన్ని వారాలుగా ప్రపంచ వ్యాప్తంగా  క్రూడ్ ఆయిల్ ధరలు పతనం కావటంతో ధ�

    నెలాఖరు.. నగదు నిల్వలు చూసుకోండి : కేంద్రం సూచనలు

    March 31, 2020 / 03:41 AM IST

    ఒకటో తారీఖు  వచ్చిందంటే చాలు మధ్య తరగతి జీవుల హడావిడి అంతా ఇంతా కాదు.. కరోనావైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్నా ఒకటో తారీఖు వచ్చిందంటే వాళ్లకుండే కమిటె మెంట్స్ వాళ్లకు ఉంటాయి. ఒకటో తారీఖు దగ్గరపడటంతో జీతాల వ�

    కరోనా కష్టాలు : మహిళా ఎస్సై అత్యుత్సాహం

    March 30, 2020 / 12:01 PM IST

    క‌రోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు దాదాపు దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ప్ర‌జ‌లు ఇళ్ళకే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ లాక్‌డౌన్ ప్రజల మంచికోసమే అయినా పొట్ట‌చేత ప‌ట్టుకుని బ‌తుకుదెరువు కోసం వ‌చ్�

    ఏప్రిల్ 30 వరకు సామాజిక దూరం పాటించండి

    March 30, 2020 / 07:38 AM IST

    రాగల రెండు వారాల్లో అమెరికా లో  కరోనా మరణాలు పెరిగే అవకాశం ఉందని దేశాధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు.  ఈస్టర్ నాటికి దేశం సాధారణ పరిస్ధితికి చేరుకుంటుదని ఆశించానని…అయితే పరిస్ధితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆవేదవ వెలిబుచ్చారు.  ఇట

    కాపురంలో కరోనా చిచ్చు : వస్తానన్న భర్త, వద్దంటున్న భార్య

    March 30, 2020 / 05:06 AM IST

    కరోనా వైరస్ ఎఫెక్ట్ తో  ప్రజలంతా హడలిపోయి ఇళ్ళకే పరిమితమవుతున్నారు.  మనిషికి మనిషికి మధ్య సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. ఇప్పుడు ఇదే సంసారాల్లో గొడవలకు కారణం అవుతోంది.  కరోనా వైరస్ చేస్తున్న ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. చివరికి భార్యా భర�

    Corona Effect : మందులు అవుట్ ఆఫ్ స్టాక్!

    March 30, 2020 / 02:04 AM IST

    కరోనా వైరస్ భూతానికి పలు రంగాలు కుదేలవుతున్నాయి. ఆర్థిక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది ఈ మహమ్మారి. ఈ వైరస్ నుంచి తప్పించుకోవడానికి పలు దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించాయి పలు దేశాలు. అందులో భారతదేశం కూ�

    సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం : లాక్ డౌన్,పంట కొనుగోళ్లుపై సమీక్ష

    March 29, 2020 / 05:16 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా  వైరస్ వ్యాప్తి నివారణ చర్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్  ఆదివారం మధ్యాహ్నం  ప్రగతి భవన్ లో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి  అందుబాటులో ఉన్న మంత్రులతోపాటు అత్యున్నత స్ధాయి అధికారులు హాజరు �

10TV Telugu News