Home » lock down
మహిళల భద్రత కోసం ఎన్నిచట్టాలు చేస్తున్నా వారు ఇంకా కొందరి మాటలకు, ప్రలోభాలకు లొంగి.. మాయగాళ్ళ వలలో పడి బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వారి మాటలు విని వరంగల్ కు చెందిన ఒక యువతి తన జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంది. వరంగల�
మేడ్చల్ జిల్లా, జవహర్ నగర్, డెంటల్ కాలేజీ వెనుకున్న గబ్బిలాల పేట డంపింగ్ యార్డ్ లో సోమవారం బయటపడ్డ 3 మృతదేహాలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వీరిని కరీంనగర్ కి చెందిన వారుగా గుర్తించారు. వీరి మృతికి కారణాల పై పోలీసులు విచారణ జరుపుత�
కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రైల్వేశాఖ కూడా మే 3వ తేదీ అర్ధరాత్రి వరకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ట్విటర్లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ కి ప్రజలంతా సహకరించి పక్కాగా పాటిస్తున్నారని రాష్ట్ర పోలీసు శాఖ ప్రకటించింది. లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువుల రవాణాకు అనుమతి ఇచ్చారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కొంత మందికి అత్యవసర ప్రయాణాల
కరోనా వైరస్ కట్టడి చేయడమే కాదు… ప్రపంచదేశాల ముందు అంతకంటే పెద్ద సవాలే ఉందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెచ్చరిస్తోంది. లాక్డౌన్లతో అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయని.. ఇది చరిత్రలోనే కనివినీ ఎరుగని ఆర్ధిక సంక్షోభానికి దారి తీస
కరోనా వైరస్ అమెరికాను అతలాకుతలం చేస్తోంది.. ప్రపంచదేశాల్లో అత్యధిక పాజిటివ్ కేసులతో ఫస్ట్ ప్లేస్లో ఉన్న అగ్రరాజ్యం… తాజాగా మరణాల్లోనూ అగ్రస్థానానికి చేరింది. ఇప్పటికే ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య 20 వేలు దాటింది. దీంతో ఇటలీని వెనక్కిన
ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ పోరాడుతున్నాయి. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతుంటే.. వైరస్ సోకిన చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వైరస్ ఎలాంటి వ్యాక్సీన్ లేదు.. పూర్తి స్థ�
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే సోషల్ మీడియాలో లాక్ డౌన్ మీద టిక్ టాక్ వీడియోలు వీర లెవల్లో వైరల్ అవుతున్నాయి. వాటిలో భర్తలమీద, భార్యల మీద, పోలీసుల మీద, ఇలా వివిధ రకాల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో భర్తల చేత పని చేయిస్తు�
లాక్ డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లవద్దే ఉండాలని..నిత్యావసరాల కోసం ఇంటి నుంచి ఒక్కరూ మాత్రమే బయటకు వ రావాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే పోలీసువారి ఊదాసీన వైఖరి వల్ల కొంతమంది దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. దీంతో పోలీసులు వారిని �
దిక్కుమాలిన కరోనా వైరస్ మూలంగా ఎన్నో దేశాలు షట్ డౌన్ అయ్యాయి. దీని ఫలితంగా ప్రజాజీవనం స్థంభించిపోయింది. భారతదేశంలో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ పంజా విసురుతోంది. ఎక్కడి వారెక్కడో ఉండాలని, ఇంట్లోనే ఉండి..వైరస�