Home » lock down
కరోనా కారణంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు రోడ్డెక్కకుండా చూస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప..ప్రయాణం చేయవద్దని అటు ప్రభుత్వం..ఇటు పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. అయిన అక్రమమార్గంలో ప్రయాణ
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోటానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ తో వివిధ రాష్ట్రాల్లో ఇరుక్కు పోయిన వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల విద్యార్ధులు వారి వారి రాష్ట్రాలకు వెళ్లేందుకు 5 రోజులపాటు సడలింపు ఇవ్వాలని రాజస్తాన్ ముఖ్�
కరోనా వైరస్ కట్టడికి కేంద్రం లాక్ డౌన్ విధించటంతో అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. ఈ టైమ్ లో క్రైం రేటు తగ్గినా… గృహ హింస కేసులు పెరుగుతున్నాయి. దీర్ఘకాల లాక్ డౌన్ నేపధ్యంలో గృహ హింసను ఎదుర్కొంటున్న మహిళలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళాభివృద్ద�
కరోనా లాక్ డౌన్ చాలామంది ఇళ్లల్లో గొడవలు సృష్టిస్తోంది. గతంలో కంటే ఇప్పుడు గృహ హింస కేసులు పెరిగాయని కొన్ని లెక్కలు చెపుతున్నాయి. కొన్ని కుటుంబాల్లో ఉండే వివాహేతర సంబంధాలు ఇప్పుడు
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో వారీగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించినప్పటికీ పలు రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు వస్తున
కరోనా వైరస్ నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ కారణంగా రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెక్కడాతేగానీ డొక్క ఆడని పరిస్థితి. చేతినిండా పని దొరికితేనే ఆ రోజు కుటుంబ సభ్యులకు పట్టెడన్నం పెట్టే�
ఒకవైపు కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుంటే.. మరోవైపు లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘించేవారి సంఖ్య అలానే పెరిగిపోతోంది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న నగరాల జాబితాను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ జాబితాలో ముంబైతోపాటు పుణె, మహారాష్ట్ర, మధ
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. అగ్ర రాజ్యం అమెరికా కూడా కరోనా దెబ్బకు అల్లాడిపోతోంది. కరోనా సోకిన వేలాదిమంది మృతిచెందారు.. లక్షల్లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రోజురోజుకీ క
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 21 నుంచి లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. పోలీసు ఉన్నతాధికారులతో పకడ్బందీ లాక్ డౌన్ అమలుపై చర్చించనున్నట్టు ఆయన తెలిపారు. అనంతరం లాక్ డౌన్ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామ�
కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా పుట్టింటికి వెళ్లిన భార్య..మెట్టినింటికి రాలేదని కోపంతో భర్త మరో పెళ్లి చేసుకున్నాడు.