lock down

    విద్యార్థిని ఆత్మహత్య

    April 29, 2020 / 07:07 AM IST

    కరోనా లాక్ డౌన్  కారణంగా ఇంట్లోఉన్న తనతో ఫ్రెండ్స్ సరిగా మాట్లాడటంలేదనే మనస్తాపంతో రంజిత(18) అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా కలకడ గ్రామంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన  అంజనాదేవి మండలంలోని బాలయ్యగారి పల్లె పంచాయతీ సచివాల�

    ఆగస్టు 1 నుంచే కొత్త విద్యా సంవత్సరం

    April 29, 2020 / 01:27 AM IST

    దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుత 2019–20లో విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. పరీక్షలు కూడా నిర్వహించలేదు. ఫలితంగా వచ్చే 2020–21 విద్యా సంవత్సరం పైనా ప్రభావం తీవ్రంగా పడనుంది. ఈ విద్యా సంవత్సరపు పరీక్షల నిర్వహించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. వ�

    మే 3 తర్వాత లాక్‌డౌన్ ఆంక్షల్లో మార్పులు ఉంటాయా?

    April 28, 2020 / 03:52 AM IST

    కరోనా వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షలతో మే 3 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత లాక్ డౌన్ కొనసాగింపులో కొన్ని సడలింపులు ఉండే అవకాశం ఉంది. వైరస్ ప్రభావ ప్రాంతాలను బట్టి సడలింపులు ఉండనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మే 7 వరకు పూర్తి స్థాయి

    జులై వరకు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

    April 27, 2020 / 09:14 AM IST

    కరోనా వచ్చింది...లాక్ డౌన్ తెచ్చింది. ఐటీ ఉద్యోగులంతా క్యాంపస్‌ వదిలి పెట్టి ఇంటిదగ్గర నుంచే వర్క్ మొదలుపెట్టారు. మళ్ళీ పాత రోజులు రావాలంటే చాలా నెలలు పట్టేలా ఉంది. అందుకే ఐటీ కంపెనీలు ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి.

    మోడీ వీడియో కాన్ఫరెన్స్ : సీఎంలు ఏం చెబుతారో 

    April 27, 2020 / 12:33 AM IST

    లాక్ డౌన్ కొనసాగించాలా ? వద్దా ? ఒకవేళ ఎత్తివేస్తే ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి ? ఏ ఏ ప్రాంతాల్లో నిబంధనలను సడలించాలి ? తదితర అంశాలపై భారత ప్రధాన మంత్రితో రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయాలు చెప్పనున్నారు.

    లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాతే టెన్త్ ఎగ్జామ్స్

    April 25, 2020 / 12:36 PM IST

    కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాతే టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఏపీ రాష్ట్ర విద్యాశా�

    ఆర్థిక ఇబ్బందులున్నా కరోనా నియంత్రణ, ప్రజారోగ్య పరిరక్షణలో రాజీపడొద్దు : కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ.

    April 25, 2020 / 11:55 AM IST

    కరోనా వైరస్ వల్ల తాత్కాలికంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటీకీ.  ప్రజారోగ్య పరిరక్షణలో ఎంతమాత్రం రాజీపడొద్దని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేశారు. కరోనా వైరస్  వ్యాప్తి నిరోధంపై శనివారం ఆయన ఢిల్లీ నుండి వివి�

    పెళ్లి రోజున కోవిడ్ 19 రోగులకు సేవ చేసిన డాక్టర్ జంట

    April 25, 2020 / 09:01 AM IST

    ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నెల రోజులకు పైగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది.  కరోనా వ్యాధి గ్రస్తుల సేవలో డాక్టర్లు తలమునకలై ఉన్నా

    UP:యూపీ వలస కార్మికులకు ఊరట : త్వరలో వారిని రాష్ట్రానికి తీసుకు వస్తాం

    April 24, 2020 / 01:56 PM IST

    కరోనా లాక్ డౌన్ కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో  చిక్కుకుపోయిన ఉత్తర ప్రదేశ్ కు చెందిన వలస కార్మికులను రాష్ట్రానికితీసుకువస్తామని

    లాక్ డౌన్ పాస్ తీసుకుని వివాహేతర సంబంధం : షాక్ కు గురైన భార్య

    April 24, 2020 / 11:38 AM IST

    కరోనా వైరస్ వ్యాధి నిరోధంలో భాగంగా ప్రభుత్వం విధించిన  లాక్ డౌన్ తో చాలా మంది ఇళ్ళకే  పరిమితమయ్యారు.  ఈ లాక్ డౌన్ వేళ ఇంట్లో భార్యా భర్తల మధ్య చిరాకులు ఎక్కువయ్యాయి. మహిళలపై గృహ హింస కేసులు గతంలో కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి.  కొన్ని రంగాలకు  

10TV Telugu News