lock down

    వెస్ట్ బెంగాల్ లో కరోనా కల్లోలం, మాజీ ఆర్మీ బ్రిగేడియర్ మృతి

    July 4, 2020 / 08:01 AM IST

    కరోనాతో 50 సంవత్సరాల ఆర్మీ బ్రిగేడియర్ మరణించారు.  వైరస్ బారిన పడిన అత్యున్నత స్థాయి అధికారిగా చెప్పవచ్చు. తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయంలో పోస్టు చేశారు. కరోనా పరీక్షలు నిర్వహించగా…పాజిటివ్ రావడంతో బరాక్ పూర్ లోని సైనిక ఆసుపత్రిలో చేర్చ�

    COVID-19 వేవ్ కాదు.. ఇదో సునామీలా దూసుకొస్తుందంటున్న సైంటిస్టులు..!

    July 3, 2020 / 03:53 PM IST

    ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కొవిడ్-19 అనేది ఒక వేవ్ కాదు.. సునామీ లాంటిందని హెచ్చరిస్తున్నాయి పలు అధ్యయనాలు. లాక్ డౌన్ ప్రణాళికబద్ధంగా అనుసరించినప్పుడే కరోనాను కట్టడి చేయడం సాధ్య పడుతుందని, లేదని నిర్లక్ష్యం వహిస్తే కరోనాకు బలైపోవాల్సిం�

    గ్రేటర్ హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌‌పై ప్రభుత్వం నిర్ణయం ఏంటి? రెండు రోజుల్లో ఫుల్ క్లారిటీ!

    July 2, 2020 / 10:45 PM IST

    గ్రేటర్‌ హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌పై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. అధికారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో… ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం మొగ్గుచూపింది. ప్రజా నిర్ణయానికి అనుగుణంగా మరో రెండ్రోజుల్లో లాక్‌డౌన్‌పై ప్రభుత్వం క్ల

    2021నాటికి 10గ్రాముల బంగారం ధర ఎంత పెరుగుతుందంటే?

    July 2, 2020 / 09:53 PM IST

    బంగారం ధరలు బాగా పెరగడానికి కరోనా ఎఫెక్టే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్​వ్యాప్తి, ఇండస్ట్రీలు మూతపడటం, ఆర్థిక వ్యవస్థలు చితికిపోవడం, దేశాల మధ్య విభేదాల్లాంటి అంశాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మరోవైపు కరోనా కార�

    బంగారం ధర పెరగడానికి అసలు రీజన్ ఇదేనా? సామాన్యుడికి అందని ద్రాక్షేనా?

    July 2, 2020 / 09:38 PM IST

    గోల్డ్‌ రేటు పెరుగుదల వెనుక రీజనేంటి..? సీజన్‌ లేకున్నా ఎందుకు పరుగులు పెడుతోంది..? కరోనా ఎఫెక్ట్‌తోనే పసిడి ప్రియమవుతోందా..? నిన్న మొన్నటిదాకా రియల్‌ రంగంపై ఆశలు పెట్టుకున్న వాళ్లంతా ఇప్పుడు బంగారం కొనుగోళ్లపై ఎందుకు మక్కువ చూపిస్తున్నారు..?

    Indiaలో కరోనా..6 లక్షల కేసులు..ఒక్కరోజులో 434 మంది మృతి

    July 2, 2020 / 11:26 AM IST

    Indiaలో కరోనా కల్లోలంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. లక్షలాదిగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాపించకుండా..ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నా..అవి సత్ఫలితాలు ఇవ్వడం లేదు. లాక్ డౌన్ సడలింపులతోనే కేసులు పెరుగుతున్నాయని

    పేదల కోసం : ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ

    July 2, 2020 / 08:40 AM IST

    ప్రజలు ఖాళీ కడుపుతో ఉండకూడదు..తోచిన విధంగా వారికి సహాయం చేయాలి..కరోనా వైరస్..లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి..తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకొనేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉచితంగా సరుకులు అందిస్తోంది

    కరోనా భయం : చలో పల్లె టూరు అంటున్న జనాలు

    July 2, 2020 / 07:14 AM IST

    తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ హైదరాబాద్. ఇక్కడ ఎంతో మంది నివసిస్తుంటారు. అయితే..ప్రస్తుతం కొంతమంది చలో పల్లెటూరు అంటున్నారు. ఇప్పుడసలు పండుగలు ఏమీ లేదు కదా…ఎందుకు వెళుతున్నారు ? అనుకుంటున్నారు ? కదా ? కరోనా ఫీవర్ తో జనాలు భయపడిపోతున్నారు. బ�

    హైదరాబాద్‌లో అద్దెలు తగ్గాయి.. ఎటు చూసిన To-Let బోర్డులే!

    June 28, 2020 / 04:32 PM IST

    కరోనాకు ముందు అద్దెకు ఇల్లు దొరకలాంటే కటకట.. వేలకు వేలు పోసిన ఒక గది అద్దెకు దొరకడమే కష్టమైపోయింది అప్పడు. ఆఫీసు దగ్గరగా ఉంటుందిలేని కొంచెం కాస్టలీ ఏరియాల్లో అద్దెకు తీసుకుందామని చూస్తే.. అగ్గిపెట్టంత గదికి వేలకు వేలు పోయాల్సి వచ్చేది. చేసే �

    రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడుస్తాయా? 

    May 18, 2020 / 01:51 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు మళ్లీ రోడ్డెక్కనున్నాయి. మంగళవారం (మే 19) నుంచి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలతో రాష్ట్ర ప్రభుత్వం బస్సులను నడపాలని నిర్ణయించింది. సోమవారం సాయంత్రం 5 �

10TV Telugu News