lock down

    కరోనా నుంచి కోలుకోవాలంటే అసలు ఎన్ని రోజులు పడుతుంది? ఏం చేయాలి? ఏం చేయకూడదు?

    August 15, 2020 / 01:09 PM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. కరోనా మరణాల కంటే వ్యాధి నుంచి కోలుకునేవారి సంఖ్య అత్యధిక శాతంగా ఉన్నారు.. COVID-19 వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్�

    రేపటి నుంచి ఏపీకి ప్రయాణం సులువు

    August 1, 2020 / 11:01 AM IST

    దేశవ్యాప్తంగా అన్ లాక్ సడలింపులు అమలవుతున్నా రెండు రాష్ట్రాల మధ్య రాక పోకల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే పాసుల ద్వారానే ప్రజలు రవాణా చేసే పరిస్ధితి ఇన్నాళ్లు నెలకొంది.  దీంతో తెలంగాణ నుంచి ఏపీ కి ప్రయాణం చేసేవారు పలు ఇబ్బందులు �

    నటి వనితపై విమర్శలు చేసిన సూర్యాదేవికి కరోనా..ఇప్పుడు ఎక్కడున్నారు

    July 29, 2020 / 08:33 AM IST

    నటి వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి చేసుకోవడంపై విమర్శలు చేసిన సూర్యాదేవి ఎక్కడున్నారు ? ఆమెకు కరోనా వైరస్ సోకిందా అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. పోలీసులు ఆమెపై రెండు కేసులు నమోదు చేశారు. వీడియోల ద్వారా వనితాపై విమర్శలు చేసి వార్తల్లో ఎక్�

    కరోనా వైరస్ ను ఈ మూడు స్టెప్స్‌లో ఈజీ జయించొచ్చు. మరి పాటిస్తున్నామా?

    July 23, 2020 / 03:30 PM IST

    కరోనా వైరస్ ఎలా ఎదుర్కోవాలో ఈ మూడు సులభమైన మార్గాలను తెలుసుకోవాల్సిందే.. అందిరికి తెలిసినవే అంటున్నారు వైద్య నిపుణులు.. COVID-19 వ్యాప్తిని కంట్రోల్ చేయడానికి చేతితో కడగడం, సామాజిక దూరం వంటి తప్పనిసరిగా పాటించాలని నెదర్లాండ్స్ శాస్త్రవేత్తల కొ�

    RGV : Powerstar Movie..ట్రైలర్‌కి రూ.25.. సినిమాకు రూ.150

    July 19, 2020 / 10:08 AM IST

    Lockdown కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. OTT వేదికలకు డిమాండ్ పెరిగింది. దీంతో సినిమాలు విడుదల చేయాలంటేనే భయపడిపోతున్నారు నిర్మాతలు. కానీ RGV మాత్రం తనదైన స్టైల్‌లో ఆన్‌లైన్ వేదికలపై వరుస సినిమాలు విడుదల చేస్తూ జేబు నింపుకుంటున్నాడు.అసలే Varma సినిమా మొ�

    మళ్లీ లాక్ డౌన్ దిశగా రాష్ట్రాల నిర్ణయం!

    July 17, 2020 / 03:38 PM IST

    ప్రపంచమంతా కరోనా వ్యాపించి ఉంది.. కరోనా విజృంభణతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. రాష్ట్రాల వారీగానూ కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. భారతదేశంలోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటివరకూ భారత్‌లో కరోనా కేసుల సంఖ్య పది లక్షలు

    తమిళనాడులో జూలై 13 నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఆన్‌లైన్ క్లాసులు

    July 9, 2020 / 11:48 AM IST

    దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ కారణంగా మార్చి 14న విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి స్కూళ్లు, కాలేజీలు బంద్ అయ్యాయి. విద్యా సంస్థలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరికీ తెలీదు. ఇప్పటికే విద్యా సంవత్సరం బాగా ఆలస్యమైపోయింది.

    హైదరాబాద్ లో ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులకు సెలవులు!

    July 5, 2020 / 08:12 AM IST

    గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా కోరలు చాస్తోంది. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్‌ అదుపులోకి రావడం లేదు. దీంతో కరోనా కట్టడిపై ప్రభుత్వం సీరి

    కరోనా..మంటగలుస్తున్న మానవత్వం..3 గంటల పాటు నడి రోడ్డుపై వృద్దుడి మృతదేహం

    July 4, 2020 / 11:38 AM IST

    కరోనా మనుషుల మధ్య చిచ్చు రేపుతోంది. మానవత్వం మంట గలుస్తోంది. కనీసం డెడ్ బాడీస్ ను పట్టించుకోవడం లేదు. సొంత తండ్రి, తల్లి, కూతురు అని కూడా చూడడం లేదు. తమకు ఎక్కడ వైరస్ సోకుతుందోమోనన్న భయం వారిలో వెంటాడుతోంది. వైరస్ సోకకుండానే చనిపోతున్న వారిని �

    పానీపూరీ కావాలా నాయనా…వెండింగ్ మిషన్ లో రూ.20 నోటు పెట్టండి..గోల్ గప్పా ప్రత్యక్షం

    July 4, 2020 / 10:58 AM IST

    కరోనా రాకాసితో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మానవత్వం కూడా మంటగలిసిపోతోంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో జనాలు భయపడిపోతున్నారు. ఎవరినన్నా ముట్టుకోవాలంటే జనాలు జంకుతున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ నోటికి కూడా తాళం పడింద�

10TV Telugu News