Home » lock down
కనీసం పది శాతం పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాల్సిందేనని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణ్ దీప్ గులేరియా స్పష్టం చేశారు.
Night Curfew imposed in Telangana : అందరి జీవితాలపై.. లాక్ డౌన్ దెబ్బేంటో చూశాక.. మళ్లీ అలాంటి పరిస్థితులు రావొద్దనుకున్నారంతా. కర్ఫ్యూ మళ్లీ చూడొద్దనుకున్నారు. ఆంక్షలు, అడ్డంకులు లాంటివి.. అందరినీ ఎంతలా ఇబ్బందిపెట్టాయో.. ప్రతి ఒక్కరికీ తెలుసు. కరోనా సంక్షోభం నుం�
భారత్పై కరోనా భీకర దాడి కొనసాగుతోంది. లక్షా...రెండు లక్షలు..దాటి... రోజు వారీ కేసులు మూడు లక్షల దిశగా దూసుకుపోతున్నాయి. నిమిషానికి 190 పాజిటివ్ కేసులు భారత్లో నమోదవుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే ఈ వారంలోనే 3లక్షల పాజిటివ్ కేసులు నమోదవడం
Shirdi, Sai Baba Temple Shut from tonight amid spikein Covid cases : మహారాష్ట్రలో నానాటికీ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా షిర్డి సాయిబాబా ఆలయాన్ని మూసివేయాలని షిర్డి సాయి సంస్థాన్ ట్రస్ట్ నిర్ణయించింది. సోమవారం, ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్ 30 వరకు మూసి వేయాలని ఆలయాన్�
భారత్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైందా..? పెరుగుతున్న కేసుల సంఖ్యే అందుకు సంకేతమా..? లాక్డౌన్ తర్వాత సాధారణ జీవనానికి అలవాటు పడ్డ ప్రజలు మళ్లీ నిబంధనల చట్రంలోకి వెళ్లక తప్పదా? గత ఏడు రోజులుగా పెరుగుతున్న కేసులను చూస్తే అవుననే అనిపిస్తోంద�
South Australia man lie caused six days lock down : కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ ఎన్ని సమస్యలు తెచ్చిపెట్టిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ ఒకే ఒక్క అబద్దం చెప్పటం వల్ల మరోసారి లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి వచ్చింది ఆస్ట్రేలియాలోని ఓ రాష్ట్రంలో. దీంతో ప్రజలంతా మ�
Hyderabad City Bus Pass : హైదరాబాద్ సిటీ బస్ పాస్ వినియోగదారులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కాలంలో బస్ పాస్ ఉపయోగించుకోని వారికి మళ్ళీ సదుపాయం కల్పించనుంది. లాక్ డౌన్ లో వినియోగించుకోలేకపోయిన బస్ పాసులు తిరిగ�
ఉత్తరాఖండ్లోని ప్రతీష్టాత్మక చార్థామ్ దేవస్థానం బోర్డుకు ముఖేష్ అంబానీ కుటుంబం రూ. 5 కోట్లు విరాళం ఇచ్చింది. కరోనా వైరస్ కారణంగా ఈ సంవత్సరం చార్థామ్ దేవాలయాలు మూసివేశారు. దీంతో భక్తులు రాక విరాళాలు రాక..చార్ థామ్ దేవాలయాల ఉద్యోగులకు జీతా
లాక్ డౌన్ పీరియడ్ ను టాలీవుడ్ నటీనటులు తమకు నచ్చిన రీతిలో ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. కొందరు పిల్లలే లోకంగా కాలం గడిపేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సైత�
కరోనా కాలంలో సాధారణ వివాహాలు చేసుకోవటానికి ఒకటికి పది సార్లు..100 రకాలుగా ఆలోచించాల్సి వస్తోంది. కానీ పాపిష్టిపనులను ఏకాలం అయినా ఒకట్టే అన్నట్లుగా సందట్లో సడేమియాలాగా ఈ కరోనా కాలంలో కర్ణాటక రాష్ట్రంలో బాల్య వివాహాల సంఖ్య పెరిగిందని రాష్ట్ర