Home » lock down
కరోనా మహమ్మారి అన్ని రంగాలను ఆగం..ఆగం చేస్తోంది. కరోనా ఎంట్రీతోనే క్యాబ్ డ్రైవర్ల బతుకు బండికి బ్రేకులు పడగా.. ఇప్పుడు లాక్డౌన్తో వారి జీవితాలు పూర్తిగా రోడ్డునపడ్డాయి. తమ బండి చక్రం కదలకపోవడంతో.. ఫైనాన్స్ కంపెనీలకు కిస్తీలు కట
తెలంగాణలో పెట్రోల్ బంకులను లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వెంకన్న భక్తులకు మరోసారి చిరుత భయం పట్టుకుంది. తిరుమల గిరుల్లో అప్పుడప్పుడు కనిపించే చిరుతలు ఇప్పుడు కొండ దిగి తిరుపతి పరిసర ప్రాంతాల్లోనూ సంచరిస్తున్నాయి. పాక్షిక లాక్డౌన్ కారణంగా జనసంచారం తగ్గిపోవడంతో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి చిర�
Parigi mla lock down rules break : వికారాబాద్ పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి లాక్డౌన్ నిబంధనలను గాలికొదిలేశారు. దోమ మండల కేంద్రంలో ప్రభుత్వం ఆడపిల్లలకు ఇచ్చే కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేయటానికి రావాల్సి ఉండగా ఉదయం 10.00గంటు దాటినా రాలేదు. తెలంగాణలో లాక్ డౌ�
దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. సెకండ్ వేవ్ ప్రభావంతో లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో ప్రజలు మరణిస్తున్నారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కేసుల తీవ్రత మాత్రం తగ్గడం
లాక్ డౌన్ ఉన్నా తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది.
లాక్ డౌన్ ఉన్నాగానీ మందుకు ఏమాత్రం కొరత ఉండదు? అని ప్రభుత్వమే హామీ ఇస్తే.. మందుబాబులకు పండుగే. మద్యం హోమ్ డెలివరీ ఇచ్చేందుకు అనుమతులను ఇవ్వటమే కాదు దాన్ని మే 10 నుంచి అమలులోకి తీసుకొచ్చింది ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా మందుబాబులకు మాం�
Weekend Lockdown : తెలంగాణలో పూర్తి స్థాయి లాక్డౌన్ అవసరం ఉండదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. హైకోర్టు సూచనల్ని పరిగణనలోకి తీసుకుంటామని, ఆ మేరకు వీకెండ్ లాక్డౌన్ అంశాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు. పూర్తి
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతుండటంతో.. లాక్డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది సుప్రీంకోర్టు. దేశంలో రోజూ దాదాపు నాలుగు లక్షల కరోనా కేసులు నమోదవుతున్నాయని..
AP Corona Cases : ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ వైరస్ బారిన పడుతోన్న బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మృతుల సంఖ్య సైతం పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74,681 పరీక్షలు నిర్వహించగా.. 14,669 మందికి పాజిటివ్గా న�