Home » Lok Sabha Election 2024
మల్కాజిగిరి, జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గాలవైపు అందరిచూపు ఉంది. ఈ నియోజకవర్గాల నుంచి బీజేపీ అధిష్టానం ఎవరిని బరిలోకి దింపుతుందోనన్న ఆసక్తి నెలకొంది.
జేపీకి సొంతంగా దక్షిణాదిలో బలం లేకపోతే.. కాంగ్రెస్ ఉత్తరాదిలో ఒంటరిగా నెగ్గుకురాలేని పరిస్థితి. ఈ క్రమంలోనే ఇరు పార్టీలు..
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.
ఆధాయ పన్నుశాఖ తీరుపై కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తాజాగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
అధికార కూటమి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూసే పరిస్థితి లేకుండా ఎన్నికలకు ముందే గెలిచిన భావన కలిగించడమంటే లక్ష్యాలను చేరుకోవడంలో, వ్యూహాలను రచించడంలో, ప్రణాళికబద్ధంగా వ్యవహరించడంలో ఎవరికీ అందని ఎత్తుల్లో నిలిచినట్టే అర్ధం.
కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ తిరిగి సొంతగూటికి వెళ్లిపోయారు.
హ్యాట్రిక్ కొట్టి కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఇందులో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మాయావతి తన పుట్టినరోజు సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇండియా కూటమి, ఎన్డీఏలలో ఎవరివైపు ఉంటారనే విషయంపై స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు.
దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు అరడజను మంది బీజేపీ నాయకులు పోటీ పడుతున్నారు.