Home » loksabha
లోక్సభలో గందరగోళం నెలకొంది. భారత్-చైనా సైనికుల మధ్య ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ లోక్సభలో ప్రకటన చేసి, వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వెంటనే విపక్ష పార్టీల నేతలు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. భార�
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 2021 మార్చి 1 నాటికి 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.
బిల్లును ఆమోదించిన లోక్సభ
నాగాలాండ్లోని మోన్ జిల్లాలో శనివారం కూలీలపై సైన్యం కాల్పులు జరిపిన ఘటనపై ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రకటన చేశారు. మాన్లోని ఓటింగ్ ప్రాంతంలో
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు తలపెట్టిన సుందరీకరణ పనులు ఇప్పటివరకూ 60 శాతం మాత్రమే పూర్తయినట్లు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల
మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ గత శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చట్టాల రద్దుపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ రాజధానిపై ఇంకా క్లారిటీ లేదు. జనాల్లో ఫుల్ కన్ ఫ్యూజన్ ఉంది. ఏపీ రాజధాని అంశంపై రగడ జరుగుతోంది. రాజధాని అమరావతే అని కొందరు కాదని మరికొందరు వాదనలు వినిపిస్తున్నారు. రాజధాని అంశం
ఓబీసీ కులాలను గుర్తించే పూర్తి అధికారాలు రాష్ట్రాలే లభించేలా కేంద్రం తీసుకొచ్చిన ఓబీసీ బిల్లుకి ఇవాళ లోక్ సభ ఆమోదం తెలిపింది.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రైవేటీకరణ అంశంలో వెనక్కి తగ్గేదిలేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించింది.
భారత్ లోని కేంద్ర మంత్రులు,జడ్జిలు,జర్నలిస్టులు సహా మరికొందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ వచ్చిన వార్తా కథనాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.