Home » loksabha
బడ్డెట్ 2019లో ప్రధానమంత్రి శ్రయమోగి బంధన్ పేరుతో అసంఘటిత కార్మికులకు కొత్త పింఛన్ పథకాన్ని తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. 60 ఏళ్లు నిండినవారందరికీ నెలకు రూ.3వేలు పింఛన్ వస్తుందని తెలిపారు. నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చ
ఇవాళ(ఫిబ్రవరి-1) పార్లమెంట్ లో కేంద్రప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ లోక్ సభలో ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా ఉదయం 10 గంటలకు ప్రధాని మోడీ �
ఇవాళ(ఫిబ్రవరి-1) పార్లమెంట్ లో కేంద్రప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ లోక్ సభలో ుదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ మరికాసేపట్లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న సమయంలో రాష్
అగ్రకులాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాష్ట్రాల అనుమతి అవసరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఆర్ధికంగా వెనుకబడిన పేదలకు రిజర్వేషన్ల ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. రిజర్వేషన్లకు సంబంధించి�
ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఎల్జేపీ మద్దతు ప్రకటించింది. అయితే ప్రైవేట్ రంగంలోనూ 60శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఎల్జేపీ(లోక్ జనశక్తి పార్టీ) ఎంపీ రాంవిలాస్ పాశ్వాన్ డిమాండ్ చేశారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించే 124వ రాజ్యాంగ సవరణ �
అగ్రవర్ణ పేదలకు న్యాయం చేసేందుకునే ఈబీసీ రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చామని కేంద్ర సామాజిక న్యాయం శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ తెలిపారు. ఈ బిల్లు వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఎలాంటి నష్టం జరగదన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం, క్రిస్టియన్ల�
ఢిల్లీ: లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు వాడీవేడి చర్చకు దారితీసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. విపక్షాలు ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పార్టీల ఎంపీలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పౌరసత్వ బిల్లు
ఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్సభలో రగడ జరిగింది. విపక్షాలు బిల్లుని వ్యతిరేకించాయి. పౌరసత్వ బిల్లుతో ఈశాన్య రాష్ట్రాలు తగలబడతాయన్నారు. అయితే పౌరసత్వ బిల్లుతో ఎవరూ వివక్షకు గురికారు అని కేంద్ర మంత్రి రాజ్�
ఢిల్లీ: అగ్రకులాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ బిల్లు చట్టంగా మారాలంటే రాజ్యాంగ సవరణ చేయా�
ఢిల్లీ: బీజేపీకి జాతీయ భద్రతే ముఖ్యమని కేంద్ర రక్షణమంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. దేశభద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఒప్పందాలు కుదుర్చుకుంటామని ఆమె తేల్చి చెప్పారు. పొరుగుదేశాలు ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ పోతుంటే చూస్తూకూర్చోమని ఆ�