Home » loksabha
ఏపీలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. మంచి ముహూర్తం కావడం, శని-ఆదివారం సెలవు కావడంతో.. శుక్రవారం(మార్చి 22,2019) ఒక్క రోజే భారీగా నామినేషన్లు
ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్,సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. గురువారం సమావేశమైన పార్టీ కేంద్రఎన్నికల కమిటీ(సీఈసీ)ఆమోదం తర్వాత ఈ జాబితా విడుదల అయింది. ప్రధాని నరేంద్రమోడీ,బీజేపీ చీఫ్ అమ
హైదరాబాద్: అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా వచ్చేసింది. ఊహించినట్టుగానే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. వారికి రెండోసారి టికెట్ ఇవ్వలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించలేదని ఎమ్మెల్యేల ఫి�
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా ఫైనల్ అయ్యింది. ముగ్గురు సిట్టింగ్ లకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. వారికి మరో ఛాన్స్ ఇవ్వలేదు. 8మంది సిట్టింగ్ లకు రెండోసారి టికెట్ ఇచ్చారు. అలాగే నలుగురు కొత్త ముఖాలకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చార
మదురై: లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం సోమవారం నుంచి మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్ధులు తమ నామినేషన్లు దాఖలు చేసే పనిలో ఉన్నాయి. నామినేషన్ వేసిన అభ్యర్ధులు ప్రచారం లో దూసుకు పోతున్నారు. భారతీ కన్నమ్మ అనే హిజ్రా తమిళనాడులోని మదురై
తెలంగాణ రాష్టంలో ముందస్తు ఎన్నకల్లో ఒక్క సీటు మాత్రమే గెలుచుకుని చతికిలపడిన బీజేపీ పార్లమెంట్ బరిలో 25స్థానాలలో నిలబడాలని భావిస్తుంది. మోడీ మానియా వర్క్ ఔట్ అవుతుందేమో అని ఆశగా ఉన్న బీజేపీ.. సీట్లు సర్ధుబాటుపై చర్చలు జరుపుతుంది. ఈ క్రమంలో బ�
లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ ప్రజాకూటమి తెరపైకి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమికి ఘోర పరాభవం ఎదురైంది. 17 లోక్ సభ నియోజకవర్గాలకు కాకుండా కేవలం మల్కాజ్ గిరిపైనే ఈ కూటమి ఫోకస్ పెట్టింది. మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి బరిలో నిలిచిన రేవంత�
నోటిఫికేషన్ గడువు దగ్గరపడుతున్నకొద్ది పార్టీలు అభ్యర్ధుల ప్రకటనను వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి 32అసెంబ్లీ స్థానాలకు జనసేన పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. ఇప్పటికే 32మంది అభ్యర్ధుల తొలిజాబితా విడుదల చేసిన పవన్ కళ్యా�
ఎన్నికల బరిలో ఓ ట్రాన్స్జెండర్ అదృష్టం పరీక్షించుకోనున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో BSP తరపున ఆమె ఎన్నికల్లో నిలుస్తున్నారు. ఒడిషా రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కొరై అసెంబ్లీ స్థానానికి ట్రాన్స్ జెండర్ కాజల్ నాయక
కరీంనగర్: ఏ ఎన్నికల ప్రచారాన్ని అయినా తెలంగాణ సీఎ కేసీఆర్ కరీంనగర్ నుంచే ప్రారంభిస్తారు. లోక్ సభ ఎన్నికల ప్రచారానికి మరోసారి కరీంనగర్ నే ఎంచుకున్నారు గులాబీ బాస్. అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. కరీంనగర్ లో మార్చి 17న బ�