Home » loksabha
ఏపీ టీడీపీ ఎంపీ అభ్యర్థుల అంశం కొలిక్కి వస్తోంది. దశలవారీగా కసరత్తు చేసిన చంద్రబాబు ఒకొక్కరిగా అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేస్తున్నారు. ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి లోక్సభ స్థానాలకు అభ్యర్థులు దాదాపుగా ఖరారైనట్లే. ప్రస్తుతం మంత్రులుగ
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికపై అన్ని రాజకీయ పార్టీల అధినేతలు ఫోకస్ పెట్టారు. అభ్యర్థుల ఎంపికను ముమ్మరం చేశారు. కొన్ని చోట్ల సీట్ల సర్దుబాటు
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడముందే రాజకీయ వేడి మొదలైపోయింది. ఒక్కో పార్టీ అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను మార్చి 07వ తేదీ గురువారం సాయంత్రం రిలీజ్ చేసింది. ఉత్తర్ప్�
ఢిల్లీ : భారతీయ మహిళలను పెళ్లిచేసుకుని, విదేశాలకు తీసుకెళ్లకుండా, వదిలి వెళ్లిపోయిన ఎన్నారై భర్తలపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. భార్యలను ఇండియాలో వదిలేసి, విదేశాలకు పారిపోయిన 45 మంది ఎన్నారై భర్తల పాస్ పోర్టులు రద్దు చేసినట్లు క
16 ఎంపీ సీట్లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్.. ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. మార్చి ఫ్టస్ వీక్ నుండి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా
లోక్సభలో బీజేపీ చేసిన పనులన్నింటినీ చర్చిస్తూ మాట్లాడిన పీఎం మోడీ.. టీడీపీ బీజేపీ వదిలేయడం టెన్షన్ను తగ్గించిందని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం తాము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. జీఎస్టీ బిల్లును అమలులోకి తీ�
హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్… సిట్టింగ్లందరికీ దాదాపు టికెట్లు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. గత ఎన్నికల్లో ఇతర పార్టీలు గెలిచిన స్థా
ఢిల్లీ: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎన్నికల వేళ పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్షాన్ని కార్నర్ చేశారు. బడ్జెట్
ఆదివారం(ఫిబ్రవరి-3,2019) కోల్ కతాలో జరిగిన ఘటనను విపక్షాలు లోక్ సభలో సోమవారం(ఫిబ్రవరి-4,2019) లేవనెత్తాయి. విపక్ష పార్టీల సభ్యుల నినాదాలతో లోక్ సభ దద్దరిల్లింది. సీబీఐని కేంద్రప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, ప్రత్యర్థి పార్టీలపై కక్ష సాధింపు చర�
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగం అనంతరం లోక్ సభ వాయిదా పడింది. వచ్చే సోమవారానికి లోక్ సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. 2019-20 సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన పియూష్ గోయల్..ఇది మధ్యంతర బడ్జెట్ మాత్రమే కాద�