loksabha

    బడ్జెట్ 2021-22.. కరోనా వ్యాక్సిన్ కోసం రూ.35వేల కోట్లు

    February 1, 2021 / 12:14 PM IST

    35 thousand crores for corona vaccine in budget 2021: యావత్ దేశం ఎంతో ఆసక్తి కనబరుస్తున్న అంశం బడ్జెట్. అందరి కళ్లు బడ్జెట్ పైనే. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు(ఫిబ్రవరి 1,2021) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ సమావేశ

    జీడీపీ వృద్ధి రేటు 11శాతం..V షేష్డ్ రికవరీ

    January 29, 2021 / 03:48 PM IST

    Economic Survey బ‌డ్జెట్ స‌మావేశాల మొదటిరోజైన శుక్రవారం(జనవరి-29,2021) రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప్ర‌సంగం త‌ర్వాత లోక్‌స‌భ స‌మావేశ‌మైంది. ఇటీవ‌ల మ‌ర‌ణించిన ఎంపీల‌కు స్పీకర్ ఓం బిర్లా నివాళి అర్పించారు. అనంత‌రం సభ జరుగుతోన్న సమయంలో విప‌క్ష ఎంపీలు.. �

    బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని విపక్షాలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి

    January 29, 2021 / 10:57 AM IST

    pm modi on budget sessions: pm modi on budget sessions: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని విపక్షాలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలను ప్రధాని కోరారు. ప్రతిపక్షాల వై�

    పార్లమెంట్ సమావేశాలు : పేపర్ లెస్ బడ్జెట్, బడ్జెట్ ఎప్పుడంటే

    January 15, 2021 / 12:08 PM IST

    Sessions of Parliament: : కేంద్ర వార్షిక బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ పై లోక్ సభ సచివాలయం ఓ ప్రకటన చేసింది. ఈ నెల 29న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం, ఆ తర్వాత జాతీయ ఆర్థిక �

    బీజేపీలోకి టీఆర్ఎస్ నేత, హైదరాబాద్ మాజీ మేయర్? ఆ కోరిక తీర్చుకునేందుకేనట

    November 19, 2020 / 12:28 PM IST

    Teegala Krishna Reddy: పదవులే రాజకీయాల్లో ముఖ్యం. అధికారంలో ఉన్నా లేకపోయినా ఏదో ఒక పదవిలో ఉంటే ఆ కిక్కే వేరని భావిస్తారు నాయకులు. మరి అదే పదవి లేకపోతే పక్క పార్టీలవైపు లుక్కేస్తారు. ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా మంది నాయకులు అదే రూట్లో ఉన్నారట. రాష్ట్రంలోని

    ఆంధ్రా – ఒడిశా బోర్డర్ ఇష్యూ, గ్రామస్తుల మధ్య ఘర్షణలు

    November 11, 2020 / 01:49 PM IST

    Andhra-Odisha border issue : ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో వివాదాలు కొనసాగుతున్నాయి. బోర్డర్‌లోకి చొచ్చుకొస్తున్నారంటూ ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల మధ్య ఘర్షణలు మొదలవుతున్నాయి. తమ సరిహద్దు జోలికొస్తే ఖబర్దార్ అంటూ.. ఆంధ్రా – ఒరిస్సా వాసులు వాగ్వావాదాలకు �

    ఎంపీల జీతంలో 30శాతం కోత బిల్లుకు లోక్ సభ ఆమోదం

    September 15, 2020 / 08:38 PM IST

    కోవిడ్‌-19తో తలెత్తిన అవసరాలను తీర్చే క్రమంలో భాగంగా.. పార్లమెంట్‌ సభ్యుల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించేందుకు రూపొందించిన బిల్లు ‘సాలరీ, అలవెన్స్​ అండ్​ పెన్షన్​ ఆఫ్​ మెంబర్స్​ ఆఫ్​ పార్లమెంట్ ఆర్డినెన్స్​,2020’ ను మంగళవారం లోక్​సభ

    సినిమా ఇండస్టీలో డ్రగ్స్ వాడకం గురించి లోక్‌సభలో ‘రేసుగుర్రం’ విలన్ సంచలన కామెంట్స్..

    September 14, 2020 / 06:27 PM IST

    BJP MP Ravi Kishan Shocking Comments on Drug Addiction In Film Industry: డ్రగ్స్ కేసుతో బాలీవుడ్ ఇండస్ట్రీ రిలేషన్స్‌పై నటుడు, బీజేపీ ఎంపీ హరికిషన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు లోక్‌సభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ‘‘మనదేశంలో డ్రగ్ ట్రాఫికింగ్ సమస్య రోజురోజుకీ పెరిగిపోతోంది.. డ్రగ�

    ఈనెల 14 నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు…క్వశ్చన్ అవ‌ర్ ‌రద్దుపై విపక్షాల ఆగ్ర‌హం

    September 2, 2020 / 03:39 PM IST

    ఈనెల 14 నుంచి పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణపై ఉభయసభల కార్యదర్శులు బులెటిన్ విడుదల చేశారు. కరోనా నేప‌థ్యంలో లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌మావేశాల‌ను వేరు వేరు స‌మ‌యాల్లో నిర్వ‌హించ‌ను�

    ఎలా ముందుకెళ్దాం…పార్లమెంటరీపక్ష నాయకులతో ప్రధాని వీడియోకాన్ఫరెన్స్

    April 8, 2020 / 06:40 AM IST

    భారత్ లో కరోనా వైరస్(COVID-19)కేసులు 5వేల దాటిన సమయంలో ఇవాళ(ఏప్రిల్-8,2020) ప్రధానమంత్రి నరేంద్రమోడీ..అన్ని పార్టీల పార్లమెంటరీ పక్ష నాయకులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో కరోనా నివారణ,లాక్ డౌన్ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై ఈ సందర్భం

10TV Telugu News