Home » loksabha
35 thousand crores for corona vaccine in budget 2021: యావత్ దేశం ఎంతో ఆసక్తి కనబరుస్తున్న అంశం బడ్జెట్. అందరి కళ్లు బడ్జెట్ పైనే. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు(ఫిబ్రవరి 1,2021) లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభ సమావేశ
Economic Survey బడ్జెట్ సమావేశాల మొదటిరోజైన శుక్రవారం(జనవరి-29,2021) రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగం తర్వాత లోక్సభ సమావేశమైంది. ఇటీవల మరణించిన ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా నివాళి అర్పించారు. అనంతరం సభ జరుగుతోన్న సమయంలో విపక్ష ఎంపీలు.. �
pm modi on budget sessions: pm modi on budget sessions: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని విపక్షాలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలను ప్రధాని కోరారు. ప్రతిపక్షాల వై�
Sessions of Parliament: : కేంద్ర వార్షిక బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ పై లోక్ సభ సచివాలయం ఓ ప్రకటన చేసింది. ఈ నెల 29న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం, ఆ తర్వాత జాతీయ ఆర్థిక �
Teegala Krishna Reddy: పదవులే రాజకీయాల్లో ముఖ్యం. అధికారంలో ఉన్నా లేకపోయినా ఏదో ఒక పదవిలో ఉంటే ఆ కిక్కే వేరని భావిస్తారు నాయకులు. మరి అదే పదవి లేకపోతే పక్క పార్టీలవైపు లుక్కేస్తారు. ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా మంది నాయకులు అదే రూట్లో ఉన్నారట. రాష్ట్రంలోని
Andhra-Odisha border issue : ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో వివాదాలు కొనసాగుతున్నాయి. బోర్డర్లోకి చొచ్చుకొస్తున్నారంటూ ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల మధ్య ఘర్షణలు మొదలవుతున్నాయి. తమ సరిహద్దు జోలికొస్తే ఖబర్దార్ అంటూ.. ఆంధ్రా – ఒరిస్సా వాసులు వాగ్వావాదాలకు �
కోవిడ్-19తో తలెత్తిన అవసరాలను తీర్చే క్రమంలో భాగంగా.. పార్లమెంట్ సభ్యుల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించేందుకు రూపొందించిన బిల్లు ‘సాలరీ, అలవెన్స్ అండ్ పెన్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆర్డినెన్స్,2020’ ను మంగళవారం లోక్సభ
BJP MP Ravi Kishan Shocking Comments on Drug Addiction In Film Industry: డ్రగ్స్ కేసుతో బాలీవుడ్ ఇండస్ట్రీ రిలేషన్స్పై నటుడు, బీజేపీ ఎంపీ హరికిషన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు లోక్సభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ‘‘మనదేశంలో డ్రగ్ ట్రాఫికింగ్ సమస్య రోజురోజుకీ పెరిగిపోతోంది.. డ్రగ�
ఈనెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణపై ఉభయసభల కార్యదర్శులు బులెటిన్ విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభ సమావేశాలను వేరు వేరు సమయాల్లో నిర్వహించను�
భారత్ లో కరోనా వైరస్(COVID-19)కేసులు 5వేల దాటిన సమయంలో ఇవాళ(ఏప్రిల్-8,2020) ప్రధానమంత్రి నరేంద్రమోడీ..అన్ని పార్టీల పార్లమెంటరీ పక్ష నాయకులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో కరోనా నివారణ,లాక్ డౌన్ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై ఈ సందర్భం