Home » London
మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.
Eng Vs Ind : భారత్ తో 5వ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్లు మాత్రమే కోల్పోయింది. మరో వికెట్ మిగిలే ఉంది. అయినప్పటికీ ఆ జట్టు ఆలౌట్ అని డిక్లేర్ అయ్యింది. ఇదెలా సాధ్యం.. అందుకు కారణం ఏంటి.. తెలుసుకుందాం.. 2025 అండ�
Eng Vs Ind: చివరి టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు చెలరేగారు. ఇంగ్లాండ్ ను 247 రన్స్ కే కట్టడి చేశారు. దీంతో ఇంగ్లాండ్ కు భారత్ పై 23 పరుగుల నామమాత్రపు ఆధిక్యం దక్కింది. గాయం కారణంగా క్రిస్ వోక్స్ బ్యాటింగ్ కు రా�
మంగళవారం లండన్లోని క్లారెన్స్ హౌస్ గార్డెన్లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు మర్యాదపూర్వకంగా బ్రిటన్ రాజు చార్లెస్-3ని కలిశారు.
Ind Vs Eng: ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ పోరాడి ఓడింది. 193 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ 170 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 22 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. చివరి రోజు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఇంగ్లీష్ బౌలర్లు పైచేయి సాధించారు. చేతిలో 6 వికెట్లత
లండన్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది.
ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో గాయకుడు కార్ల్టన్ బ్రగాన్జా, క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ కూడా ఉన్నారు.
జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
తన పుట్టిన ఊరైన గుజరాత్లోని వాడియా గ్రామంలోని చెరువులో తన అస్థికలను కలపాలన్నది ఆమె చివరి కోరిక.