Home » low pressure
బంగాళాఖాతంలో ఈనెల 18న మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేజరిగితే ఈనెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ..
కాకినాడ జిల్లా రౌతలపూడిలో 42.2 మిల్లీమీటర్లు, అల్లూరి జిల్లా పెదబయలులో 41 మిమీ, అనకాపల్లిలో నర్సీపట్నంలో 40.2 మిమీ, గుంటూరు జిల్లా బేతపూడిలో 38 మిల్లీమీటల్ల వర్షపాతం నమోదైందన్నారు.
ఏపీలో వర్షాలు దంచికొట్టనున్నాయి. వచ్చే నాలుగు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
రానున్న వారంరోజుల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.
మత్స్యకారులు చేప వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. పోర్టులకు సంబంధించి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
ఆదివారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనం సముద్రంలోనే పూర్తిగా బలహీన పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ, అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ..
వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.