Home » Lucknow Super Giants
గుజరాత్ పై విజయం సాధించిన తరువాత లక్నో జట్టు యజయాని సంజీవ్ గొయెంకా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
IPL 2025 : లక్నో సూపర్ జెయింట్స్ గుజరాత్ జెయింట్స్ను 33 పరుగుల తేడాతో ఓడించింది. మిచెల్ మార్ష్ సెంచరీతో రాణించాడు.
లక్నో బ్యాట్స్మెన్ను కట్టడి చేయడంలో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు విఫలమయ్యారు.
ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కథ ముగిసింది.
సన్ రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ కేవలం ఐదు బాల్స్ ఎదుర్కొని 7 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు.
IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపొందింది. 6 వికెట్ల తేడాతో ఎల్ ఎస్ జీని చిత్తు చేసింది. 206 పరుగుల టార్గెట్ ను 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 ప�
ఐపీఎల్ -2025 పున:ప్రారంభం వేళ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఈ సీజన్ లో రిషబ్ పంత్ సారథ్యంలోని ఆ జట్టు..
ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు 58 మ్యాచ్ లు పూర్తయ్యాయి. మే8న ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 59వ మ్యాచ్ అర్ధంతరంగా నిలిచిపోయింది.
ఐపీఎల్ 2025 సీజన్లో లక్నోసూపర్ జెయింట్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది.
పంజాబ్ కింగ్స్ జట్టుపై ఓటమి అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కీలక కామెంట్స్ చేశాడు.