Home » Madanapalle
Madanapalle sister’s murder case : చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కా చెల్లెళ్ల హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తోన్నాయి. సబ్ జైల్లో పద్మజ వింతగా ప్రవర్తించడంతో… పద్మజతో పాటు పురుషోత్తంను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. రాత్రి జైల్లో గట్టిగా కేక�
Madanapalle Double Murder Case : చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకేత్తించింది. అక్కాచెల్లెళ్ల హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పునర్జన్మలపై విశ్వాసమే ఈ దారుణ హత్యలక
Madanapalle twin murder case : చిత్తూరు జిల్లా మదనపల్లి డబుల్ మర్డర్ కేసు మిస్టరీగా మారింది. పునర్జన్మ విశ్వాసమే ప్రాణం తీసిందా..? లేక హత్యల వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా..?… పురుషోత్తం, పద్మజకు అసలేమైంది..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సొంత బిడ్డలను �
Chittor Madanapalle two daughters murder case: shocking facts revealed : చిత్తూరు జిల్లా మదనపల్లెలో పురుషోత్తం, పద్మజల ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో గంట గంటకు దిమ్మతిరిగే విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో తల్లి పద్మజ ఇద్దరు అమ్మాయిల్ని దారుణంగా హత్య చేసిందనే విషయాల్లో పలు కోణాలు బైటపడు�
New facts in the Madanapalle sisters murder case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కాచెల్లెళ్ల జంట హత్యల కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్యల్లో మూడో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రగాడు సుబ్
చిత్తూరు జిల్లా, మదనపల్లెలో జరిగిన దారుణ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారగా.. మూఢనమ్మకాల ముసుగులో మునిగిన దంపతులే ఇద్దరు కూతుళ్లను దారుణంగా కడతేర్చారు. ఈ జంట హత్యల కేసులో రోజుకొక నమ్మలేని నిజం వెలుగులోకి వస్తోంది. హత్యకు ముందు మల్లూ
Madanapalle sisters’ murder case is under investigation : మదనపల్లి అక్కాచెల్లెళ్ల దారుణ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారింది. వారం రోజుల ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలేఖ్య, సాయిదివ్యలను తల్లిదండ్రులు పురుషోత్తమ్ న
Madanapalle: మదనపల్లి జంట హత్యకేసు మిస్టరీ చుక్కలు చూపిస్తుంది. రోజుకో మలుపు తిరుగుతున్న కేసు కొలిక్కి తీసుకురావడానికి పోలీసులు తంటాలు పడుతున్నారు. ప్రధాన నిందితుల నుంచి అనూహ్య స్పందన వస్తుండటంతో చేధించడం కష్టంగా మారింది. తల్లిదండ్రులు పద్మజ, పు�