Home » Madanapalle
కొద్ది గంటల్లో పెళ్లి ముహూర్తం ఉండగా పెళ్ళి కూతురు కళ్యాణ మండపం నుంచి ఆదృశ్యమయ్యింది.
చిత్తూరు జిల్లా మదనపల్లిలో విచిత్ర ఘటన జరిగింది. పెళ్లి పీటల మీద నుంచి పెళ్లి కూతురు జంప్ అయ్యింది. దీంతో వరుడు కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వధువు కుటుంబంపై కేసు పెట్టారు.
చిత్తూరు జిల్లా మదనపల్లి ఇండస్ట్రియల్ పార్కులో పేలుళ్ళు జరిగాయి. భవన నిర్మాణం కోసం డీమార్ట్ సంస్థ నిర్వాహకులు డిటోనేటర్లను పేల్చగా.. భారీగా పేలుడు సంభవించి, బండరాళ్లు పరిసరాల్లో నివసించే ప్రజల ఇళ్లపై పడ్డాయి.
గుంటూరు జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమిస్తుందనే కారణంతో కన్నకూతురిని హత్య చేశారు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా...మృతదేహాన్ని దహనం చేశారు.
కన్న కూతుర్ని తమ్ముడి కిచ్చి పెళ్లి చేయటానికి అభ్యంతరం చెపుతన్న భర్తను తమ్ముడితో కలిసి భార్య హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
చిత్తూరు జిల్లా మదనపల్లె రామారావు కాలనీలో అరాచకం జరిగింది. అర్ధరాత్రి రోడ్పై అడ్డంగా వాహనాలు నిలిపి కొందరు యువకులు బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు.
ram nath kovind madanapalle tour : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ 2021, ఫిబ్రవరి 07వ తేదీ ఆదివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక వైమానిక హెలికాప్టర్లో.. మదనపల్లి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు మదనపల్లి బీటీ కళాశాలలో రాష్ట్రపతి కోవింద్కు.
TDP supporters protest : చిత్తూరు జిల్లా మదనపల్లె ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అకారణంగా తమ నామినేషన్ తిరస్కరించారని టీడీపీ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. వైసీపీ నాయకులను కార్యాలయంలో ఉంచుకుని, తమను బయటకు గెంటేశారని.. ఇసుక నూతనపల్లి పంచాయతీ
Madanapalle Double Murder : మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులు పురషోత్తం, పద్మజ విశాఖ మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మదనపల్లి సబ్ జైలు నుంచి వచ్చిన వారిని.. క్లోజ్డ్ వార్డులో వేర్వేరుగా ఉంచి వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్యూరి
President Kovind రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 4 నుంచి 7 వరకు కర్ణాటక, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో జరిగే కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 4న కర్ణాటక