Home » Madanapalle
Madanapalle Double Murders : మదనపల్లె జంట హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలకలం రేపిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈ కేసులో ఎన్నో మిస్టరీలు..ఎన్నెన్నో ట్విస్టులు. ఉన్నత విద్యావంతులైన పురుషోత్తమ నాయుడు, పద్మజ ముద్దుల కూతుళ్లు అలేఖ్య, సాయి దివ్యలు. ఎంతో అ�
Alekhya And Sai Divya Social Media Accounts : చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యలు జరిగి వారం రోజులు గడుస్తున్నా… ఇప్పటికీ ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. చిన్న కుమార్తె సాయిదివ్య సోషల్ మీడియా ఖాతాలు ఏమయ్యాయనే అంశం ఉత్కంఠగా మారింది. హత్య జరిగిన 24వ తేదీకి మూ�
Madanapalli Murder, Purushottam family : అపురూపమైన కుటుంబంలో అలజడి ఎందుకు పుట్టింది? కన్నబిడ్డలను చంపుకునేంత స్థాయికి ఎందుకెళ్లారు? పురుషోత్తం, పద్మజలకు… పిల్లల కన్నా మూఢభక్తి ఎక్కువైందా..? ఉన్నత విద్యాబుద్దులు నేర్పించేవాళ్లే, పెళ్లీడుకొచ్చిన విద్యావంతులైన ఆడ �
Madanapalle Double Murder : చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. అలేఖ్య, సాయిదివ్యలను తల్లిదండ్రులే దారుణంగా హతమార్చారని అంతా భావించారు. అయితే పోలీసుల రిమాండ్ రిపోర్టు తర్వాత… ఈ అభిప్రాయం మారింది. పెద్ద కుమార�
చిత్తూరు మదనపల్లి డబుల్ మర్డర్ కేసు వ్యవహారమంతా.. కోర్టు మెట్లు ఎక్కబోతోంది. మితిమీరిన భక్తి, మూఢ నమ్మకాలతో సొంత బిడ్డలను చంపుకున్న నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజ తరపున వాదించేందుకు సుప్రీంకోర్టు న్యాయవాది పీవీ కృష్ణమాచార్య ముందుకు రా
madanpalle double murder case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కా చెల్లెళ్ల హత్య కేసు విచారణలో రోజుకో విస్తుపోయే నిజం వెలుగులోకి వస్తోంది. ఈ కేసు విచారణలో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. తల్లిదండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజ మూ�
Madanapalle Double Murder Case : చిత్తూరు మదనపల్లి డబుల్ మర్డర్ కేసులో రోజుకో ట్విస్టు గాకుండా..పూటకో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారమంతా..కోర్టు మెట్లు ఎక్కబోతోంది. మితిమీరిన భక్తి, మూఢ నమ్మకాలతో సొంత బిడ్డలను చంపుకున్న నిందితులు పురుషోత్తం నాయుడు,
madanapalle double murder case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లె కన్న కూతుళ్ల(అలేఖ్య, దివ్య) హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూఢ భక్తితో ఇద్దరు కూతుళ్లను డంబెల్తో కొట్టి అతి దారుణంగా చంపేసిన తల్లి పద్మజ ఆ తర్వా�
Madanapalle double murder case : చిత్తూరు జిల్లా మదనపల్లి అక్కాచెలెళ్ల హత్యలో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. తండ్రి పురుషోత్తమ్ నాయుడు, తల్లి పద్మజ మూఢనమ్మకాలతోనే ఇద్దరు కూతుళ్లనూ దారుణంగా హతమార్చారని మొదట అంతా భావించారు. అయితే పోలీసుల రిమాండ్ రిపోర్టు తర్వా�
Mother Padmaja Ate Alekhya Tongue: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లె కన్న కూతుళ్ల(అలేఖ్య, దివ్య) హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూఢ భక్తితో ఇద్దరు కూతుళ్లను డంబెల్తో కొట్టి అతి దారుణంగా చంపేసిన తల్లి పద్మజ ఆ తర్వ�