Madanapalle

    పిచ్చి తల్లి ఎంతపని చేసింది!

    January 26, 2021 / 05:17 PM IST

    https://youtu.be/e9bigMVb7Yg  

    పద్మజ కుటుంబం మానసిక వ్యాధితో బాధపడుతోంది-సైక్రియాటిస్ట్ రాధిక

    January 26, 2021 / 04:11 PM IST

    daughters killer padmaja family suffering with psychiatric disorders : చిత్తూరు జిల్లా మదనపల్లిలో సంచలనం కలిగించిన జంట హత్యల కేసులో మృతులు తల్లితండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వైద్యురాలు రాధిక వైద్య పరీక్షలు నిర్వహించారు. పద్మజ తండ్రి ఇటీవలే మానసికి

    మూఢనమ్మకాలతో తల్లిదండ్రులే కూతుళ్లను కడతేర్చారు

    January 26, 2021 / 02:01 PM IST

    Superstitious : parents killed daughters : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతున్నా మూఢనమ్మకాలు రాజ్యమేలుతూనేవున్నాయి. మూఢవిశ్వాసాలు, క్షుద్రపూజలకు ఎంతోమంది బలవుతూనేవున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల ఘటన సంచలనం సృష్టిస్తోంది. మళ్లీ పుడతారన�

    చంపిన తర్వాత..మళ్లీ వస్తారనే మూఢనమ్మకం..మదనపల్లెల్లో దారుణం, షాకింగ్ విషయాలు

    January 25, 2021 / 12:09 PM IST

    Mentally disturbed : మూఢనమ్మకాలు, విపరీతమైన భక్తి భావాలతో యుక్తవయసులోని ఇద్దరు యువతులను తల్లిదండ్రులు అతి కిరాతకంగా హత్యచేశారు. క్షుద్రపూజల పేరిట, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్లను చంపేశారు. సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించి ఇంతటి ఆధునిక సమాజంలో కూడా.. �

    ఎంత చదువుకుంటే ఏం లాభం, పిచ్చి నమ్మకాలు..కన్నతల్లే యమపాశం

    January 25, 2021 / 12:00 PM IST

    couple murder : తల్లి ఎమ్మెస్సీ గోల్డ్ మెడలిస్ట్, తండ్రి డిగ్రీ కాలేజ్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌.. ఇద్దరు ఉన్నత చదువులు చదివారు. పిల్లలిద్దరిని పెద్ద చదువులు చదివించారు. ఎంత చదువుకుంటే ఏం లాభం… వాళ్లను ఆవహించిన మూఢభక్తి… చివరకు కన్న పిల్లలనే బలితీసుకు

    కన్నపేగే కడతేర్చింది.. మూడనమ్మకాలతో యువతులను డంబెల్‌తో..

    January 25, 2021 / 07:29 AM IST

    chittoor: కడుపులో దాచుకోవాల్సిన తల్లే కడతేర్చింది. ఉన్నత చదువులు చెప్పే తండ్రే ఊపిరి తీశాడు. సమాజంలో ఉన్నత పదవుల్లో ఉండి.. ఆదర్శంగా నిలవాల్సిన వారు కన్నబిడ్డలనే తిరిగిరాని లోకాలకు పంపేశారు. ఆధ్యాత్మిక స్థాయి దాటి పైశాచికత్వంలోకి వెళ్లిపోయారు. అ�

    చిత్తూరు జిల్లా మదనపల్లెలో అక్రమ ఆయుధాల కలకలం

    November 17, 2020 / 05:37 PM IST

    illegal weapons: చిత్తూరు జిల్లా మదనపల్లెలో అక్రమ ఆయుధాలు పట్టుబడటం కలకలం రేపుతోంది. మదనపల్లి మండలం వేంపల్లి క్రాస్ వద్ద ఫరూక్ అనే వ్యక్తి దగ్గర రెండు గన్స్‌, 29 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జిల్లా సరిహద్దు దాటి బెంగళూరుకు వెళుతుండగా చె�

    చిత్తూరు జిల్లాలో బస్సు ప్రమాదం…ముగ్గురు మృతి…20 మందికి గాయాలు

    November 3, 2020 / 06:04 PM IST

    3 dead, 20 injured in bus accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి బండకిందిపల్లికి వెళుతున్న మినీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో సహా ముగ్గురు మరణించారు. మరో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని మదనపల్ల�

    చిత్తూరు జిల్లాలో కొత్త తరహా మోసం

    July 1, 2020 / 07:44 AM IST

    టెక్నాలజీ పెరిగే కొద్ది సౌకర్యాలు ఎలా పెరిగాయో మోసాలు కూడా అదే స్ధాయిలో పెరిగాయి. చిత్తూరు జిల్లాలో కొందరు యువకులు ఒక ముఠాగా ఏర్పడి స్మార్ట్ ఫోన్ లోని డింగ్ టోన్ యాప్ ద్వారా వ్యాపారస్తులను బురిడీ కొట్టించారు.గూగుల్ ప్లే స్టోర్ లో లభించే  ఈ �

    భర్త ఆత్మహత్య….ఒంటరి తనంతో బావతో అక్రమ సంబంధం…

    April 6, 2020 / 01:41 PM IST

    అక్రమ సంబంధాలతో కుటుంబాలు  నాశనమై పోతున్నాయని తెలిసినా పరిస్ధితుల మూలంగానో,  మరే ఇతర కారణాల  వల్లో సమాజంలో ప్రతి ఒక్కరూ వీటిపై ఆకర్షితులవుతూనే ఉన్నారు. వాటి పర్యవసానాలకు బలవుతూనే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఇదే జరిగింది.    16  ఏళ్లక్�

10TV Telugu News