Home » Madhya Pradesh
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడా సీట్లు సాధించలేదు. అయితే బీఎస్పీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఆ పార్టీలోని జ్యోతిరాదిత్య తిరుగు�
కుక్క కోసం జరిగిన గొడవ దారుణానికి దారితీసింది. ఇద్దరు వ్యక్తుల చావుకి కారణమైంది. Pet Dogs Fight - Indore
ఆమెకు నష్టపరిహారం ఇవ్వకుండానే విద్యుత్ టవర్ నిర్మాణం పనులను ప్రారంభించారు. దీంతో ఆమె తన బంధువులతో కలిసి టవర్ నిర్మాణం పనులను అడ్డుకున్నారు.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ లోని వాలంటీర్ల్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ పోస్ట్ను ఉటంకిస్తూ సదరు కాంగ్రెస్ నాయకులపై సెక్షన్ 420, 469 కింద ఎఫ్ఐఆర్ (ప్రియాంక గాంధీపై ఎఫ్ఐఆర్) నమోదు చేసినట్లు బీజేపీ నేతలు పేర్కొన్నారు.
ఆలయానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 11.29 ఎకరాల స్థలంలో ఆలయంతో పాటు ఆర్ట్ మ్యూజియం నిర్మించనున్నారు. ఈ ఆలయం నగారా శైలిలో నిర్మించబడుతుంది.
దేశం దళిత, అణగారిన, వెనుకబడిన, గిరిజనులుగా ఉందని, అయితే తమ ప్రభుత్వం వారికి తగిన గౌరవం ఇవ్వడమే కాకుండా కొత్త అవకాశాలను కల్పిస్తోందని అన్నారు. ఈ సమాజంలోని ప్రజలు ఎవరూ బలహీనులు కాదని, నిజానికి వారి చరిత్ర చాలా బలహీనమైందని అన్నారు
ఆమె బరువు 49 కేజీలు. కానీ ఆమె కడుపులో పెరిగిన కణితి బరువు 15కిలోలు. 12మంది డాక్టర్లు కష్టపడి ఆమె ప్రాణాలు కాపాడారు.
ఛింద్వారాలో బాగేశ్వర్ ధామ్ ప్రధాన పూజారి ధీరేంద్ర శాస్త్రిని స్వాగతించారు కమలనాథ్. అయితే దీనిపై సొంత కూటమి నుంచే విమర్శలు వచ్చాయి. రాష్ట్రీయ జనతా దళ్ నేత శివానంద్ తివారీ దీనిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు
కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.