Home » Madhya Pradesh
ఓ జలపాతానికి సమీపంలోని సరస్సు చివరన ఓ ఎరుపు రంగు కారు ఉండడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.
ఆగస్టు 3వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తర్వాత ఇప్పటి వరకు పోలీసులు ఈ కేసులో ఎలాంటి పురోగతి సాధించకపోవడం గమనార్హం. దీంతో పోలీసుల వ్యవహార శైలిపై పెద్ద ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ సీఎం శివరాజ్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు స్వాగతిస్తున్నట్లు కమల్ నాథ్ చెప్పారు....
పుణ్యక్షేత్రమైన నెమవార్లోని నర్మదా నది ఒడ్డున సాధువుల సన్నిధిలో ఈ మతమార్పిడి జరిగింది. ముందుగా ముందన్ సంస్కారాన్ని నిర్వహించి, నర్మదా నదిలో స్నానం చేసిన తర్వాత జానేయు సంస్కారం చేశారు.
కంస మామను కన్నయ్య (శ్రీ కృష్ణ భగవానుడు) లోకంలో లేకుండా చేశాడని ఆయన అన్నారు.
ఆ బాలిక శరీరం అంతా పంటిగాట్లు కనపడ్డాయి. పదునైన ఓ వస్తువుతోనూ ఆమె ప్రైవేట్ భాగాలపై దాడి జరిగింది.
ఇతర ప్రాంతాల గురించి మాట్లాడితే, చంబల్లో బీజేపీకి మూడు సీట్లు, కాంగ్రెస్కు ఒక సీటు.. మహాకౌశల్లో బీజేపీకి నాలుగు సీట్లు, కాంగ్రెస్కు ఒక సీటు.. మాల్వా ప్రాంతంలో నాలుగు సీట్లూ బీజేపీకే.. భోపాల్లాగా మాల్వాలో కాంగ్రెస్కు ఏదైనా సీటు వచ్చే అవక
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ (Kamal Nath) ఇవాళ మీడియాతో మాట్లాడారు.
కవలలు జన్మించడంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. అంతలో ఓ అడవి పిల్లి వారిలో ఓ చిన్నారిని పొట్టన పెట్టుకుంది. పసిగుడ్డును నోట కరుచుకుని టెర్రస్పై నుంచి కిందకు పడేసింది.
కూటమికి ‘ఇండియా’ పేరు పెట్టడాన్ని ఆయన వ్యతిరేకించగా, ఆయన మిత్రపక్షమైన ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం మరో మార్గంలో వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.