Home » Madhya Pradesh
సాహు నాకు ఆ వీడియో చూపించలేదు. అయితే ఆ వీడియో చూసినవాళ్లు పర్వేశ్ నాపై మూత్రం పోశాడని, అందులో ఉన్నది నేనేనని నన్ను అడగడం ప్రారంభించారు. నేను కాదని చెప్పాను. చాలాసార్లు పర్వేశ్ కనిపించాడు. కానీ నేను జరిగిన దారుణం గురించి ఎవరికీ చెప్పలేదు.
సిద్ధి జిల్లాలోని కుబ్రి గ్రామంలో శుక్లా ఇల్లు ఉంది. ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలతో స్థానిక అధికారులు బుల్డోజర్ తో శుక్లా నివాసం వద్దకు వెళ్లి ఆ ఇంటిని నేలమట్టం చేశారు.
గిరిజనులు, దళితులపై బీజేపీ నిజస్వరూపం ఇదేనని విమర్శించారు.
సిద్ధి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి నేత కేదార్ నాథ్ శుక్లా గెలుపొందారు. ఆ నియోజకవర్గంలో పబ్లిక్ ప్రదేశంలో జరిగిన ఉన్మాదపు ఘటనే ఇది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి అబ్బాస్ హఫీజ్ తన ట్విటర్లో షేర్ చేస్తూ..
మార్కెట్లో టమాటాలు కొనుగోలు చేసి వాటిని ఓ బ్రీఫ్ కేసులో పెట్టారు. అత్యంత భద్రంగా. ఏవో బంగారం, డబ్బులు, విలువైన డాక్యుమెంట్లు పెట్టినట్లుగా బ్రీఫ్ కేసులో పెట్టి దానికి తాళం వేసారు. అంతేకాదు..ఆ బ్రీఫ్ కేసుకు ఓ తుపాకీతో కాపాలా కూడా పెట్టారు.
ప్రతిపక్ష పార్టీలు సామాజిక మాధ్యమాల్లో చేయిస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయని మోదీ అన్నారు.
చాలా క్రిమినల్ కేసుల్లో యుక్త వయస్సులో ఉన్న అబ్బాయిలకు అన్యాయం జరుగుతోందని మధ్యప్రదేశ్ హైకోర్టు జస్టిస్ దీపక్ కుమార్ అగర్వాల్తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ వ్యాఖ్యానించింది.
మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలో పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు నదిలో పడిపోవటంతో ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు మృతి చెందారు. కొందరు చిన్నారులు నదిలో తప్పిపోయారు.
భోపాల్ వేదికగా సీఎం కేసీఆర్ పై మొట్టమొదటిసారి ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది. ప్రధాని స్వయంగా కేసీఆర్ పై చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ ఆసక్తిని పెంచాయి. మోదీ మొదటిసారి ప్రత్యక్షంగా బహిరంగంగా కేసీఆర్ పై విమర్శలు చేయటం అత్యంత గ�
ప్రధాని మోదీ తాజాగా ప్రారంభించిన ఐదు రైళ్లతో కలిపి దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య 23కు చేరింది. అత్యాధునిక సదుపాయాలతో సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లను తయారు చేశారు.