madhyapradesh

    మధ్యప్రదేశ్ లో హనీట్రాప్…వేగవంతమైన సిట్ విచారణ

    September 26, 2019 / 10:14 AM IST

    మధ్యప్రదేశ్ లో హనీ ట్రప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. 10మందికి పైగా సీనియర్ అధికారులు ఈ కేసుని విచారిస్తున్నారని ఈ కేసుని లీడ్ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారి(SIT)అధికారి సంజీవ్ షామి తెలిపారు.  రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, ప్రముఖు�

    ఎక్సైజ్ పోలీసు అసభ్య ప్రవర్తన : చితకబాదిన మహిళలు

    September 14, 2019 / 01:18 PM IST

    మధ్యప్రదేశ్ లోని మహేశ్వర్ లో ఓ యువతి పట్ల ఎక్సైజ్ పోలీసు అసభ్యకరంగా ప్రవర్తించారు. గమనించిన ఇద్దరు మహిళలు సదరు పోలీసుపై దాడి చేశారు.

    మనిషా..మిషనా : 45 ఏళ్లుగా గాజు ముక్కలు తింటున్నాడు

    September 14, 2019 / 05:33 AM IST

    ఎవరైనా సిగరెట్లకు బానిసవుతారు, మద్యానికి బానిసవుతారు. ఇంకొందరు మగువకు బానిసవుతారు. కానీ మధ్యప్రదేశ్ లోని ఒక లాయరు మాత్రం 45 ఏళ్లగా గాజు ముక్కలు తినటానికి బానిసయ్యాడు. జబల్ పూర్ డివిజన్ లోని దిండోరి కి చెందిన దయారామ్ సాహూ అనే లాయర్ గత  45 ఏళ్లు

    సర్కార్ ఆస్పత్రిలో ఇంతే!: కింద వరదనీరు..మంచంపైన పేషెంట్లు

    September 13, 2019 / 08:02 AM IST

    మధ్యప్రదేశ్ లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా రోడ్డు చెరువులను తలపిస్తున్నాయి. అయితే పలు చోట్ల ఇళ్లల్లోకి నీళ్లు వెళ్లాయి. అయితే ఇప్పుడు ఇండోర్ లోని మహారాజ యశ్వంత్రో హాస్పిటల్ లోపలికి వరద నీర�

    కాన్వాయ్ ఆపి మోడీ మద్దుతుదారులను సర్‌ప్రైజ్ చేసిన ప్రియాంక

    May 14, 2019 / 06:12 AM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో సోమవారం ప్రియాంక గాంధీ పర్యటించిన సమయంలో  ఆశక్తికర పరిణామం చోటు చేసుకుంది.ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీలో పాల్గొనేందుకు ఓ రద్దీ రోడ్డు గుండా ప్రియాంక వెళ్తున్న సమయంలో కొంతమంది రో�

    4రాష్ట్రాల హైకోర్టు సీజేఐల నియామకానికి కొలీజియం సిఫార్సు

    May 14, 2019 / 02:16 AM IST

    నాలుగు రాష్ట్రాల హైకోర్టు చీఫ్ నియామకాలకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్‌  ఆర్‌ఎస్‌ చౌహాన్‌ ను తెలంగాణ హైకోర్టు సీజేగా నియమించాలని ప్రతిపాది�

    మోడీ రాడర్ వ్యాఖ్యలపై ప్రియాంక సెటైర్లు

    May 13, 2019 / 04:09 PM IST

    మబ్బుల చాటున యుద్ధ విమానాలు నడపడం ద్వారా పాకిస్థాన్‌ రాడార్ల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని వాయుసేనకు సలహా ఇచ్చానని, ఆ ప్రకారమే వాయుసేన ప్రతికూల వాతావరణంలో పాక్‌ పై దాడి చేసిందని ఆదివారం ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలపై  కాంగ్రెస�

    మహాకాల్ ఆలయంలో ప్రియాంక పూజలు

    May 13, 2019 / 09:45 AM IST

    మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ లోని మహాకాలేశ్వర్ ఆలయంలో సోమవారం(మే-13,2019) కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పూజలు నిర్వహించారు.ప్రియాంక వెంట సీఎం కమల్ నీథ్ కూడా ఉన్నారు.  ప్రియాంక మహాకాలేశ్వర్ ఆలయంలో పూజలు నిర్వహించడంపై స్పందించిన మధ్యప్ర

    ఓటు వేసిన సాధ్వి

    May 12, 2019 / 02:48 AM IST

    బీజేపీ నాయకురాలు సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ ఓటు వేశారు.ఆదివారం(మే-12,2019)ఉదయం భోపాల్ లో ఆమె తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి సాధ్వి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.భోపాల్ నుంచి కాంగ్రెస్ అభ�

    ఆరోదశ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి

    May 11, 2019 / 02:54 PM IST

    ఆరోదశ ఎన్నికల పోలింగ్ కు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ఆదివారం(మే-11,2019) ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.ఉత్తరప్రదేశ్ లోని 14,హర్యానాలోని 10,వెస్ట్ బెంగాల్ లోని 8,బీహార్ లోని 8,మధ్యప్రదేశ్ లోని 8,ఢిల్లీలోని 7,జా

10TV Telugu News