Home » madhyapradesh
బీజేపీ నాయకుల్లో కూడా క్రమంగా సీఏఏ వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు సీఏఏ,ఎన్ఆర్సీల విషయంలో ఇటీవల నేరుగానే సొంతపార్టీ వైఖరిపైనే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పలు చోట్ల బీజేపీ నాయకులు కూడా మ�
మళ్లీ మన దేశంలోకి చిరుతలు రాబోతున్నాయి. ఆఫ్రికాకు చెందిన చిరుతలను మన దేశంలోని అడవుల్లో ప్రవేశపెట్టేందుకు సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది. దీంతో మధ్యప్రదేశ్ లోని నౌరదేహీ అభయారణ్యంలోకి చిరుతలను ప్రవేశపెట్టబోతున్నారు. నిజానికి ఆఫ్రికన్ చి�
పెద్దలు అంగీకరించరని భావించిన ప్రేమికులు ఇంట్లోంచి పారిపోవడాన్ని సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ చూస్తుంటాం. రోజూ ఎక్కడో ఒక దగ్గర ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఇండోర్లో ఓ పెళ
మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న దుస్థితి చూస్తుంటే మనస్సు ద్రవించుపోతోంది. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న మహిళల్ని ఆపరేషన్ థియేటర్ నుంచి తీసుకొచ్చి కటిక నేలమీదనే పడుకోబెడుతున�
మధ్యప్రదేశ్లోని విదిషా జిల్లాలో ఓ మహిళకు రెండు తలల బిడ్డకు జన్మనిచ్చింది. గంజ్బాసోడా ఏరియాకు చెందిన బాబిత అహిర్వార్ అనే 21 ఏళ్ల మహిళకు సంవతసరం క్రితం వివాహం అయ్యింది. అనంతరం గర్భం దాల్చిన బాబితకు ఆదివారం (నవంబర్ 24)రాత్రి మగ బిడ్డకు జన్మన�
ప్రభుత్వ హాస్పిటల్స్ అంటేనే హడలిపోయే పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రసవం కోసం వెళ్లిన మహిళలకే కాదు పలువురు రోగులకు నరకం చూపిస్తున్న ఘటనలు చూస్తున్నాం. ఇది సామాన్యులకే కాదు ఓ ఎమ్మెల్యే కూతురికి కూడా తప్పలేదు. ఓ ఎమ్మెల్యే తన కుమార్
1984 భోపాల్ గ్యాస్ విషాదంలో 20,000 మంది బాధితులకు, వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం కోసం పోరాడిన సామాజిక కార్యకర్త అబ్దుల్ జబ్బర్ కన్నుమూశారు. గురువారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్ర�
ఫేస్బుక్ ఆధారంగా ఓ అత్యాచార నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన భోపాల్లో చోటు చేసుకుంది.
శివపురి జిల్లా హాస్పిటల్ లో జరిగిన ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ తీవ్రంగా స్పందించారు. ఓ రోగి పట్ల హాస్పిటల్ సిబ్బంది చూపిన నిర్లక్ష్యంపై ఆయన మండిపడ్డారు. హాస్పిటల్ లో మృతి చెందిన రోగి మృతదేహం కంటిని చీమలు పీక్కుతుంటున్నా పట్టించుకో�
అవసరంలో ఉన్న వారికి తోచిన సాయం చేయమంటారు కొందరు. కానీ కొంతమంది ఏమీ పట్టించుకోరు. నేరాలు, ఘోరాలు తమ కళ్ల ముందు జరుగుతున్నా స్పందించరు. మానవత్వానికి కొన్ని ఘటనలు మాయని మచ్చగా మిగులుతున్నాయి. కానీ ఓ మహిళా పోలీసు అధికారి చేసిన సహాయానికి హ్యాట్ప�