-
Home » Magunta Sreenivasulu Reddy
Magunta Sreenivasulu Reddy
ఎన్నికలకు మూడేళ్ల ముందే.. టీడీపీ ఎంపీ సంచలన ప్రకటన.. అసలు ఆయన పొలిటికల్ ప్లాన్ ఏంటి?
1998, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒంగోలు నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2014 ఎన్నికలప్పుడు మాగుంట కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి టీడీపీలో చేరి..
పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, చంద్రబాబు అంటే ఇష్టం: జయప్రద
పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, చంద్రబాబు అంటే ఇష్టమని సీనియర్ నటి జయప్రద వెల్లడించారు. బీజేపీ తరపున పోటీ చేయాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు.
ఇంతకాలం మాకు అండగా నిలిచిన సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు
ఇంతకాలం మాకు అండగా నిలిచిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు అంటూ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు.
టీడీపీలోకి వైసీపీ ఎంపీ మాగుంట..
ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
టీడీపీలోకి వైసీపీ ఎంపీ మాగుంట.. ఒంగోలు లోక్సభ బరిలో రాఘవరెడ్డి?
ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రెండుమూడు రోజుల్లో చేరిక తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
నెల్లూరు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. పార్టీ మార్పుపై క్లారిటీ
నెల్లూరు రూరల్ లో ఆనం విజయకుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని వస్తున్న ప్రచారంపై ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసినంత మాత్రాన ..
టీడీపీలోకి వైసీపీ ఎంపీ మాగుంట.. బరిలోకి కుమారుడు రాఘవ రెడ్డి?
ప్రస్తుతం మాగుంట ఢిల్లీలో ఉండటంతో టీడీపీతో భేటీ ఆలస్యమైంది. ఈ రోజు ఢిల్లీ నుంచి రాగానే భేటీ జరిగే అవకాశం ఉంది. ఎంపీ మాగుంట కోసం వైసీపీ అధిష్ఠానంపై సుదీర్ఘ పోరాటం చేశారు బాలినేని.
ప్రకాశం జిల్లాలో వైసీపీకి మరోషాక్.. మాగుంట బాటలో మద్దిశెట్టి?
మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి నియోజకవర్గం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, నియోజకవర్గాల ఇన్ ఛార్జుల మార్పుల నేపథ్యంలో
బాలినేనిపై సీఎం జగన్ సీరియస్..!
గత 6 నెలల నుంచి వివిధ కారణాలతో బాలినేని అలకబూనడం, తర్వాత తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిపించడం, మాట్లాడటం జరిగాయి. ఆ తర్వాత మళ్లీ ఏదో ఒక ఇష్యూ తీసుకురావడం..
వైసీపీలో ఇంకా తేలని ఒంగోలు సీటు పంచాయితీ
వైసీపీలో ఒంగోలు సీటు పంచాయితీ ఇంకా తేలలేదు.