Home » mahaboobabad
మహబూబాబాద్ జిల్లాకు చెందిన కూరగాయల వ్యాపారి, అనారోగ్యానికి గురైన వృధ్దుడు భూక్య రెడ్యా దాచుకున్న రూ.2 లక్షల రూపాయల డబ్బును ఎలుకలు కొట్టేసిన సంగతి తెలిసిందే.
మావోయిస్ట అగ్రనేత కత్తి మోహన్ రావు,(అలియాస్ ప్రకాశన్న, దామదాద) గుండెపోటుతో మరణించినట్లు మావోయస్టు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
tigers who have already killed two in telangana : తెలంగాణ రాష్ట్రంలో పులుల సంచారం ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. 20 రోజుల వ్యవధిలో ఇద్దర్ని పెద్దపులి పొట్టన పెట్టుకుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కేవలం 10 కిలోమీటర్ల పరిధిలోని రెండు గ్రామాల్లో ఈ సంఘటనలు జరిగాయి
deekshith kidnapper: మహబూబాబాద్ లో తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్ కిడ్నాప్ కేసులో మిస్టరీ కొనసాగుతోంది. బాబు ఇంకా కిడ్నాపర్ల చెరలోనే ఉన్నాడు. కాగా, దీక్షిత్ తల్లికి మరోసారి కిడ్నాపర్ ఫోన్ చేశాడు. బుధవారం(అక్టోబర్ 21,2020) ఉదయం 10 గంటల 40 నిమిషాలకు కిడ్నాపర్ ఫోన్ చే
deekshith kidnap case: మహబూబాబాద్ జిల్లాలో తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్ కిడ్నాప్ కేసులో మిస్టరీ కొనసాగుతోంది. 37 గంటలుగా కిడ్నాపర్ చెరలోనే ఉన్నాడు దీక్షిత్. ఇప్పటివరకు బాలుడి ఆచూకీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీక్షిత్ కోసం 8 ప్రత్యేక పోలీసు బృంద
boy kidnap: మహబూబాబాద్ జిల్లాలో తొమ్మిదేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేగింది. 45 లక్షలు ఇవ్వాలని లేకుంటే బాబుని చంపేస్తామంటూ తల్లిదండ్రులకు కిడ్నాపర్లు ఫోన్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్నారు. తరుచూ ప్రైవేట్ నెంబర్లతో ఫోన్లు చేస్తూ డబ్బులు ఇవ్వాలని
తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తొర్రూరు మండలం మడిపల్లిలో ఈ ఘటన జరిగింది. కరోనా పాజిటివ్ అని తెలియడంతో అధికారులు ఆ వ్యక్తిని హోం క్వారంటైన్ లో ఉండమన్నారు. దీంతో మనస్తాప�
మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్నాయక్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తాను రాకుండానే సమావేశం నిర్వహించడంపై శంకర్నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ తహశీల్దార్ ఆఫీస్ లో కలకలం రేగింది. ఓ రైతు పెట్రోల్ బాటిల్ తో ఆఫీస్ కి వచ్చి హల్ చల్ చేశాడు. పట్టా పాసు పుస్తకం ఇవ్వడం లేదని అధికారులపై
తెలంగాణలో పరిషత్ ఎన్నికల్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడ గ్రామస్తులు అలిగారు. తమకు డబ్బులు పంచలేదని వారు కోపంగా ఉన్నారు. అంతేకాదు.. ఓటు వేయడానికి గ్రామస్తులు నిరాకరించారు. మాకు డబ్బులు పంచనప్పుడు.. మే�