Home » man
మహారాష్ట్రలో థానే జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జిల్లా అదనపు సెషన్స్ జడ్జి పీఆర్ ఆశుతుర్కార్ ఈ కేసులో తీర్పును వెలువరించారు.
వెంటనే బాధితుడు సౌత్ వెస్ట్ న్యూస్ వారిని సంప్రదించి వారికి విషయం చెప్పాడు. గతంలో తాను చాలా సార్లు ఉబర్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నానని, అయితే ఎప్పుడూ 11 నుంచి 12 డాలర్లు మాత్రమే చార్జ్ చేసే వారని, ఇప్పుడు అమాంతంగా ఇలా చేశారని పేర్కొన్నాడ
పదేళ్ల బాలికపై రెండేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి కేరళలోని పధనంథిట్ట పోక్సో కోర్టు 142 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా విధించింది. నిందితుడు జరిమానా చెల్లించనిపక్షంలో మరో మూడేండ్లు జైలులో ఉండాలని కోర్ట�
తనకు విడాకులు కావాలని రూపాలి డిమాండ్ చేస్తుండడంతో ఈ విషయమై చర్చించడానికి సెప్టెంబర్ 26 (సోమవారం)న వీరు కలుసుకున్నారు. అనంతరం రాత్రి 10 గంటల సమయంలో మరోసారి బుర్ఖా విషయమై గొడవ మొదలైంది. బుర్ఖా ధరించాల్సిందేనంటూ ఇక్బాల్ ఒత్తిడి చేశాడు. అయితే అంద�
హైదరాబాద్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సైదాబాద్ సింగరేణికాలనీలో నేనవత్ లక్పతి అనే వ్యక్తిని దుండగులు దారుణంగా కొట్టి చంపారు. పోలీసులు నిందితులపై సెక్షన్ 304 కింద కేసులు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి కూడా ఇలాగే ఒక శపథం చేశారు. తమకు ప్రత్యేక జిల్లా కావాలని.. మనేంద్రగఢ్, చిర్మిరి, భరత్పూర్ ప్రాంతాలను జిల్లాగా ప్రకటించేంత వరకు తాను గెడ్డం చేసుకోనని అప్పుడెప్పుడో 21 ఏళ్ల క్రితం శపథం చేశారు. తాజాగా ఈ �
పంజాబ్లో దారుణం జరిగింది. పొగాకు నమిలాడని ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ సంఘటన అమృత్సర్లో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు నిందితుల్లో ఒకరైన రమణదీప్ సి
జెంజ్లో రేషన్ తీసుకెళ్తోన్న పేదవాడు అంటూ నెటిజెన్లు ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఇది కాస్త మీడియా వరకు వెళ్లడంతో రేషన్ దుకాణం నడుతుపున్న అమిత్ కుమార్ను మీడియా ప్రశ్నించింది. అయితే అతడు బీపీఎల్ కార్డు ఉందని, అది చూపించే రేషన్ తీసుకెళ్లా
సెక్టార్ 9ఏ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భార్య పూజా మోహర్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమిత్, పూజాలకు పెళ్లై పదేళ్లైంది. కాగా, ఆఫీసు పనిలో ఒక నిర్ణయమై ఒక మహిళా సహోద్యోగితో అమిత�
ఉత్తరప్రదేశ్లోని మథుర రైల్వే స్టేషన్లో దారుణం జరిగింది. రైల్వే స్టేషన్లో నిద్రిస్తున్న మహిళ పక్కన నిద్రలో ఉన్న ఆమె పసి బిడ్డను ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఫ్లాట్ఫామ్పై ఆగి ఉన్న రైలు ఎక్కి పారిపోయాడు. పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి