Home » man
టీవీ నటి, బిగ్ బాస్ ఓటీటీ ఫేమ్ ఉర్ఫీ జావేద్ ను చంపేస్తానని, లైంగిక దాడికి పాల్పడతానని ఓ వ్యక్తి బెదిరించాడు. నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఉర్ఫీ జావేద్ ను ఫోన్ లో పలుమార్లు బెదిరించిన వ్యక్తిని నవీన్ గిరిగా గుర్తించి అతడిని పోలీ�
కెనాడాలో ఓ హంతకుడి ఆచూకీ తెలిపిన వారికి వ్యక్తి భారీ నజరానా ప్రకటించాడు. తన తల్లిదండ్రులను హత్య చేసిన హంతకుడిని పట్టిస్తే రూ.212 కోట్లు ఇస్తానని భారీ రివార్డు ప్రకటించాడు.
ఇద్దరు యువకులకు 10 రూపాయల కారణంగా ఏర్పడిన గొడవ కాస్త.. అందులో ఒకరి ప్రాణం తీసే వరకు వెళ్లింది. డ్రగ్స్కు అలవాటు పడ్డ స్నేహితుల దుర్మార్గం ఇది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో జరిగిందీ దారుణం. డ్రగ్స్ తీసుకోవడానికి స్నేహితుడిని 10 రూప�
మెయిన్పురి లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ గెలుపొందారు. ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్పురి లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఏర్పడింది. ముందుగా పార్టీ నుంచి ఎవరినైనా పోటీ చేయిద్దామని అ�
మహారాష్ట్ర ముంబైలోని బొరివాలి లింకు రోడ్డు సమీపంలో అరుదైన తాబేళ్లను అక్రమంగా తరలిస్తూ నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ముంబై పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. చలాన్ చెల్లించాలన్న ట్రాఫిక్ పోలీస్ ను కారుతో ఢీకొట్టి 4 కిమీ ఈడ్చుకెళ్లాడు. ఫోన్ మాట్లాడుతూ కారు నడుపుతున్న వ్యక్తిని సిగ్నల్ వద్ద ట్రాఫిక్ పోలీసు ఆపారు.
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెలపాడులో దారుణం జరిగింది. ప్రేమోన్మాది ఘాతుకాని పాల్పడ్డాడు. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి గొంతు కోసి చంపాడు. ప్రియురాలిపై పగ పెంచుకుని కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె గుంటూరు ప్
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న మహిళను ఓ వ్యక్తి హత్య చేశాడు. మృతదేహాన్ని గదిలో దాచి ఇంటికి తాళం వేసి పంజాబ్ లోని స్వస్థలానికి పారిపోయాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, రోగి ఆదివారం రాత్రి సుమారు 3 గంటలకు ఎన్ఆర్ఎస్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చేరాడని తెలిసింది. వైద్యులు అతడిని పరీక్షించి 30 సెంటీమీటర్ల పొడవున్న 150 ఏళ్ల నాటి త్రిశూలం నాటి త్రిషూలం మెడలో ఇరుక్కుపోయ
స్మశానంలో దెయ్యాలు, ప్రేతాత్మలు వంటి భయాల నేపథ్యంలో ఆయన ఈ వేడుకలు అక్కడ చేసుకున్నారట. ముంబై సమీపంలోని కల్యాణ్కు చెందిన గౌతమ్ మోరె అనే వ్యక్తి అంధాశ్రద్ధ నిర్మూలన్ సమితిలో సభ్యుడు. తరుచూ ఏవేవో కార్యక్రమాలు చేస్తూ సమాజంలోని మూఢనమ్మకాలను తొ