Market

    కరోనా భయంతో ఇంటివద్దకే కూరగాయలు

    August 4, 2020 / 08:50 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి చెందటంతో ప్రజలు గడప దాటాలన్నా భయ పడుతున్నారు. ఇంటి సమీపంలో వారం వారం జరిగే సంతలకు వెళ్లాలన్నా జంకుతున్నారు. ఒక వేళ ఆ సంతలలో జనసమూహం ఎక్కువ ఉంటే పోలీసు వారి హడావిడి ఎక్కువవటంతో అక్కడకు ఎవరూ వెళ్లటం లేదు. దీంతో ఇంటి వద్దకే

    ఈ ఏడాది చివర్లో కరోనా వ్యాక్సిన్ రావడం అనుమానమేనా? మహమ్మారితో మరి కొంత కాలం సహజీవనం తప్పదా?

    July 23, 2020 / 08:03 PM IST

    యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి చెక్‌ పెడతామంటోంది సీరమ్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా. వైరస్‌ను సమర్థవంతంగా తుదముట్టించే టీకా ఈ ఏడాది అక్టోబర్‌కల్లా తెస్తామంటోంది. అవును.. ఇది నిజమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎస్‌ఐఐ సీ�

    అనుమానాస్పద స్థితిలో బెంగాల్ బీజేపీ MLA మృతి…ఉరికి వేలాడుతూ

    July 13, 2020 / 08:33 PM IST

    పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్‌ రే ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించడం రాజకీయ దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే మరణం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది. హెమ్తాబాద్‌ నియెజకవర్గం నుంచి సీపీఎం తరఫున పోటీ చేసి గెలిచి�

    Hyderabad లో మార్కెట్ లు Close.. ఏ మార్కెట్‌లో తెలుసా

    June 26, 2020 / 03:06 AM IST

    గ్రేటర్ హైదరాబాద్ కరోనాతో వణికిపోతోంది. ప్రతి రోజు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రులు నిండిపోతున్నాయి. కరోనా పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్స్ కిటకిటలాడుతున్నాయి. ఎక్కడి నుంచి వైరస్ సోకుతుందో తెలియక ప్రజలు భయపడిపోతున్న

    మార్కెట్‌లో భారీ బాంబు పేలుడు… 40 మంది దుర్మరణం

    April 29, 2020 / 07:48 AM IST

    ఉత్తర సిరియాలో బాంబు పేలి 40 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 11 మంది చిన్నారులు కూడా ఉన్నారు.  జనసంద్రం కలిగిన ప్రాంతంలో బాంబు పేల్చారు. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.  బాంబు పేలుడుతో ప్రజలు తీవ�

    ఢిల్లీ ఆజాద్ పూర్ మండి సరికొత్త నిర్ణయం…కూరగాయల అమ్మకాల్లో సరి-బేసి రూల్స్

    April 12, 2020 / 03:35 PM IST

    కరోనా వైరస్ నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్(సామాజిక దూరం)పాటించేందుకు దేశంలోనే అతిపెద్ద హోల్ సేల్ పండ్లు మరియు కూరగాయల మార్కెట్ అయిన ఢిల్లీలోని “ఆజాద్ పూర్ మండి”కీలక నిర్ణయం తీసుకుంది.  సోమవారం(ఏప్రిల్-13,2020)నుంచి సరి-బేసి రూల్స్ ప్రవేశపెట్ట�

    కరోనా నేర్పిన కొత్త పాఠం : వలస కార్మికుల కొత్త నిర్ణయాలతో భారత ఎకానమీకి పెద్ద దెబ్బ

    April 4, 2020 / 02:20 PM IST

    దేశంలో కరోనా వైరస్(కోవిడ్-19)వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ప్రధానమంత్రి అకస్మాత్తుగా ప్రకటించిన 21రోజుల లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అనేకమంది వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పనిచేస్తున్న చోట నుంచి యజమానులు

    ఉల్లిపై ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్

    December 3, 2019 / 09:31 AM IST

    ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్కెట్ లో కిలో ఉల్లి ధర రూ.100 పలుకుతోంది. దీంతో ఉల్లి కొనే సాహసం చేయలేకపోతున్నారు. పేద,

    ఉల్లి@రూ.10వేలు : కర్నూలు మార్కెట్ లో రికార్డు ధర

    December 2, 2019 / 09:29 AM IST

    కోయకుండానే ఉల్లి కన్నీరు తెప్పిస్తోంది. ఉల్లి ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా కర్నూలు మార్కెట్ లో రికార్డు స్థాయిలో ఉల్లి ధర పలికింది.

    Gold Prices : బంగారం కిందకు..వెండి పైకి

    October 24, 2019 / 03:22 AM IST

    కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు తగ్గుతున్నాయి. మూడు రోజుల తర్వాత పసిడి ధరలు..బుధవారం పెరిగాయి. గత నెలతో పోలిస్తే..రూ. 2 వేలు తగ్గింది. కానీ వెండి ధరలు మాత్రం తగ్గడం లేదు. రూ. 500 పెరిగింది. కిలో వెండి రూ. 48 వేల 500గా ఉంది. ఏపీ రాష్ట్రంలో ఇదే

10TV Telugu News