Home » Masood Azhar
మెరుపు దాడులతో భారత సైన్యం జైష్ -ఎ- మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కు బిగ్ షాకిచ్చింది.
అఫ్ఘానిస్తాన్లో తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు 1999లో కాఠ్మండు నుంచి లక్నోకి బయల్దేరిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని పాకిస్తాన్ టెర్రరిస్టులు హైజాక్ చేసి కాందహార్కు తీసుకెళ్లి
26/11 ముంబై ఉగ్రవాద దాడికి సూత్రధారి ప్రపంచ ఉగ్రవాది జాకియూర్ రెహ్మాన్ లఖ్వీ సహా Hafiz Saeed, Masood Azhar, Dawood Ibrahim లపై పాకిస్తాన్ ఆర్థిక ఆంక్షలు విధించింది. అంతేకాదు.. వారి బ్యాంకుల అకౌంట్లు, ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంది.. ముంబై పేలుళ్ల ఘటనలో 160 మంది భారతీయులు
ఆర్టికల్ 370రద్దుతో భారత్ పై కోపంతో రగిలిపోతున్న పాకిస్తాన్ భారత్ పై దాడులు చేసేందుకు ఫ్లాన్ చేస్తోంది. తమ ఫ్లాన్ ను అమలు చేయడంలో భాగంగానే పాకిస్తాన్… జైషే ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ని జైలు నుంచి రహస్యంగా విడుదల చేసినట్లు భారత ఇంటిలిజెన్స�
భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజహర్ ను బుధవారం(మే-1,2019) గ్లోబల్ టెర్రరిస్ట్ గా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సందర్భంగా అతడిపై పాకిస్థాన్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నిబంధనల ప్రకారం మసూద్ ఆస్తులన�
భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా బుధవారం(మే-1,2019) ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.బ్రిటన్,ఫ్రాస్స్,అమెరికా ఒత్తిడితో చైనా వెనక్కి తగ్గడంతో మసూద్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించడానికి మ
అమెరికా: వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రిస్ట్, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ విషయంలో చైనా తీరుపై అగ్రరాజ్యం అమెరికా సీరియస్ అయ్యింది. చైనాకి వార్నింగ్ ఇచ్చినంత పని
ఐక్య రాజ్య సమితిని అమెరికా బలహీనపరుస్తోందని గురువారం(మార్చి-28,2019) చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అంశాన్ని అమెరికా మరింత జటిలం
హోలీ.. హోలీ.. హోలీ... రంగుల కేళీ.. ఎక్కడ చూసిన హోలీ పండుగ వాతావరణమే. ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ హోలీ వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్నారు.
జైషే-ఈ-మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ బతికే ఉన్నాడని, ఐఎఎఫ్ వైమానిక దాడుల్లో ఉగ్రవాదులు ఎవరూ చనిపోలేదని. ఎలాంటి నష్టం జరుగలేదని జైషే సంస్థ వెల్లడించింది. మసూద్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అంటూ జేఏఈ కొట్టిపారేసింది