Home » mim
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సీటు ఎంఐఎంకు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సీటును దక్కించుకునేందుకు కావాల్సిన మెజారిటీ ఓట్లు బీఆర్ఎస్ కు ఉన్నప్పటికీ మిత్ర పక్షానికే అవకాశం ఇచ్చారు.
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఢిల్లీ అశోక్ రోడ్డులోని ఆయన అధికారిక నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు.
సచివాలయ ప్రారంభోత్సవానికి తప్పకుండా వెళ్తామని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. అయితే, సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న సభతో మాత్రం తమకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ తో జాతీయ రాజకీయ�
హైదరాబాద్, పాతబస్తీలో యువకుడి హత్య జరిగింది. లలిత్ బాగ్ కార్పొరేటర్ మొహమ్మద్ అలీ షరీఫ్ కార్యాలయంలో సోమవారం ముక్తుజా అనస్ అనే యువకుడిని దుండగులు పొడిచి చంపారు.
ఎంఐం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న వందేభారత్ రైలుపై దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. అహ్మదాబాతద్ నుంచి సూరత్ వెళ్తున్న రైలుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఓవైసీతో పాటు ఇతర పార్టీ నేతలు కూర్చున్న బో�
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల బంద్ పై సీరియస్ అయ్యారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ పై ఆయన మండిపడ్డారు. తమ పండుగలకే పెట్రోల్ బంకులు బంద్ చేస్తున్నారని, ఇతర పండుగలకు ఎందుకు చేయడం లేదని హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవ�
బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు చేసే హక్కు బీజేపీకి లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన బీజేపీ నేతల పేర్లు చెప్పగలరా అని అడిగారు. తెలంగాణ పోరాట యోధులను బీజేపీ హైజాక్ చేస్తోందన
సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్య దినోత్సవంగా నిర్వహించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. విమోచన దినం కన్నా సమైక్య దినోత్సవం అనడమే సరైనదని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన కోసం హిందూ, ముస్లింలు కలిసి పోరాటం చేశారని తెలిపారు. అమిత్ షా, క�
హైదరాబాద్, పాతబస్తీ ప్రాంతంలో తలెత్తిన ఘర్షణలకు బీజేపీనే కారణమని భావిస్తూ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు ఎంపీ, ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఈ మేరకు గురువారం తెలుగులో ట్వీట్లు చేసి, బీజేపీ తీరును తప్పుబట్టారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో దోషులను కాపాడేందుకు ఎంఐఎం, టీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రఘు నందన్ రావు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.