Home » Minister Harish Rao
డబ్బుతో శశిధర్ రెడ్డి మెదక్ ప్రాంతంలో ఎనలేని సేవలు చేశారని వారి కుటుంబం మెదక్ అభివృద్ధికి కృషి చేసిందని కొనియాడారు. శశిధర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు.
కాంగ్రెస్ సంస్కృతి ముఠాల సంస్కృతి, టికెట్ల కోసం కుస్తీలు పట్టుకుంటున్నారని విమర్శించారు. అక్టోబర్ 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. 2009లో మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఏ ఒక్క పని చేయలేదని �
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడింది. కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడ్డ ముఖ్యమంత్రి ఆదివారం.. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలపై ఆరా తీశారు.
కేసీఆర్ కి సుమన్ అంటే బాగా ఇష్టం, సుమన్ ఏది అంటే అది సీఎం ఇస్తారు. చెన్నూర్ నియోజకవర్గంలో ఎవ్వరు చెయ్యని పనిని బాల్క సుమన్ చేశాడు అంటూ ప్రశంసించారు.
దుబ్బాక నుండి ముస్తాబాద్, మెదక్ నుంచి చేగుంట వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయిస్తే శంకుస్థాపన చేసింది నువ్వు కాదా హరీష్? దౌల్తాబాద్ నుండి చేగుంట రోడ్డుకు సెంట్రల్ ఫండ్ తెచ్చింది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు.
వరల్డ్ హార్ట్ డే కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు
అంబులెన్స్ లు 316 ఉన్నవాటిని 455కి పెంచామని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 30శాతం ఉన్న దాన్ని 70శాతం పెంచుకున్నామని తెలిపారు. తల్లి మరణాలు, శిశు మరణాలు గణనీయంగా తగ్గించామని పేర్కొన్నారు.
బీజేపీ మేనిఫెస్టో అందరికంటే మెరుగ్గా ఉంటుంది. కేసీఆర్ మాటలకు అగం కావద్దు.. ఈ సారి అగం కావాల్సింది కేసీఆర్, అగం చేయాల్సింది మనం అంటూ ఈటల రాజేందర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్కు మంత్రి హరీశ్రావు కౌంటర్
మెదక్ జిల్లా శంకరంపేట్లో మంత్రి హరీశ్రావు పర్యటన