Home » Minister Harish Rao
కడుపులో చిచ్చు పెట్టి..కళ్లు తుడవ వస్తారా..?చంపిన వారే. సారీ చెప్తున్నారు మండిపడ్డారు.హిరోసిమా, నాగసాకి మీద అణుబాంబులు వేసిన అమెరికా సారి చెప్పినట్టు ఉందంటూ విమర్శించారు.
కేసీఆర్ రాకుంటే రియల్ ఎస్టేట్ ఢమాల్ అవుతుందన్నారు. తమది అద్భుతమైన మేనిఫెస్టో ప్రతి ఇంటికి, ప్రతి గుండెకు తీసుకువెళ్ళాలన్నారు.
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడని, కలిసి పని చేశాడని తెలిపారు. సహచరుడిని కాపాడుకోవాలని వచ్చామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో కుర్చీల కోసం కొట్లాడుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు మంత్రి హరీశ్ రావు. కేసీఆర్ పాలనలో అభివృద్ధి చేయటానికి కృషి చేస్తున్నారన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హాయంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని సూచించారు. ప్రజల కోసం ఆలోచించే నేత కావాలన్నారు. అటువంటి నమ్మకాన్ని కేసీఆర్ ఇచ్చారని.. ఈ ఎన్నికల్లో కూడా ఓట్లు వేసి కేసీఆర్ ను మరోసారి సీఎంను చేయాలని పిలుపునిచ్చారు.
సంగారెడ్డి అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డ పట్నం మాణిక్యంతో మంత్రి హరీశ్ రావు మాట్లాడి బుజ్జగించారు.
. 2009 మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటి అమలు చెయ్యలేదు. ప్రత్యేక తెలంగాణ తరువాత అధికారంలోకి వచ్చిన మనం.. తండాలను పంచాయతీలుగా చేసినాం. పొడు భూముల సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలకు లబ్ధిచేకూరేలా పథకాలు అమలు చేస్తున్నాం..
కాంగ్రెస్ గాలి ఎక్కడ వీస్తుందని.. అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ నేతలు విషం చిమ్ముతున్నారని పేర్కొన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే లక్ష్యంతో కమలనాథులు వేసిన మాస్టర్ ప్లాన్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది.
కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాలో హంగామా తప్ప గ్రౌండ్ లెవెల్ లో బలం లేదని విమర్శించారు. కర్ణాటకలో కొత్తగా ఎవరైనా ఇల్లు కడితే ఒక ఎస్ఎఫ్టీకి రూ.75 కట్టాలన్నారు.