Home » Minister Kannababu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిక్కెట్ల ధరల వ్యవహారం హీటెక్కింది.
ఇండస్ట్రీకి మేలు చేసే విషయంలో ప్రభుత్వం బాధ్యతగా ఉంది. మంత్రుల్ని సన్నాసులని తిడితే గొప్ప కాదు.. అదే మీకున్న సంస్కారమని జనం అనుకుంటున్నారు.
non-bailable warrant issued against Kannababu and Ambati Rambabu : ఏపీ మంత్రి కన్నబాబు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. హెరిటేజ్ పరువునష్టం కేసులో విచారణకు హాజరుకాని కన్నబాబు, అంబటిపై.. ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడాలని సూచించింది. భద్రతా కారణాల రీత్యా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. https://10tv.in/ex-minister-hulchul-with-gun-in-nalgonda-warns-contractor/ ప్రతి ప్రయాణానికి, పర్యటనలకు అదే వాహనం వాడాలని ఆదేశించింది. మంత్రి కన్న�
దమ్మున్న నేతగా జగన్ సభా నాయకుడిగా ఉన్నారు..కాబట్టి మండలిలో జరిగిన పరిణామాలపై ఇప్పుడు నిర్ణయం చేయలేకపోతే ఎప్పడూ చేయలేము..మండలి అవసరమా అని ప్రశ్నించారు మంత్రి కన్నబాబు. ఏపీ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2020, జనవరి 23వ తేదీ గురువారం శాసనసభలో �
ఓటుకు నోటు కేసులో దొరికిపోయి, పారిపోయి చంద్రబాబు రాష్ట్రానికొచ్చారని మంత్రి కన్నబాబు విమర్శించారు.
ఏపీ ప్రభుత్వం కౌలుదారులకు తీపికబురు అందించింది. రాష్ట్రంలో కౌలుదారులకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ డ్రామాలు ప్రజలకు తెలుసు అన్నారు. పవన్ కళ్యాణ్ హిస్టీరియా వచ్చినట్లు ఊగిపోతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు దత్తపుత్రడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రశ�
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటులో 77 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. తొలుత బోటులో 73 మంది ఉన్నారని భావించినప్పటికీ.. బాధితుల సమాచారం ప్రకారం