-
Home » Minister Kannababu
Minister Kannababu
Minister Kannababu: నానికి కన్నబాబు కౌంటర్.. పాప్కార్న్లోనూ దోపిడే!
December 23, 2021 / 07:45 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిక్కెట్ల ధరల వ్యవహారం హీటెక్కింది.
KannaBabu: జగన్ అంటే పవన్కు జెలసీ – మంత్రి కన్నబాబు
September 28, 2021 / 04:26 PM ISTఇండస్ట్రీకి మేలు చేసే విషయంలో ప్రభుత్వం బాధ్యతగా ఉంది. మంత్రుల్ని సన్నాసులని తిడితే గొప్ప కాదు.. అదే మీకున్న సంస్కారమని జనం అనుకుంటున్నారు.
మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటిపై నాన్ బెయిలబుల్ వారెంట్
March 5, 2021 / 07:30 PM ISTnon-bailable warrant issued against Kannababu and Ambati Rambabu : ఏపీ మంత్రి కన్నబాబు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. హెరిటేజ్ పరువునష్టం కేసులో విచారణకు హాజరుకాని…
మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్
September 4, 2020 / 03:56 PM ISTవ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడాలని సూచించింది. భద్రతా కారణాల రీత్యా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. https://10tv.in/ex-minister-hulchul-with-gun-in-nalgonda-warns-contractor/ ప్రతి ప్రయాణానికి, పర్యటనలకు అదే వాహనం వాడాలని ఆదేశించింది. మంత్రి…
జగన్ దమ్మున్న నాయకుడు..మండలి అవసరమా – కన్నబాబు
January 23, 2020 / 10:19 AM ISTదమ్మున్న నేతగా జగన్ సభా నాయకుడిగా ఉన్నారు..కాబట్టి మండలిలో జరిగిన పరిణామాలపై ఇప్పుడు నిర్ణయం చేయలేకపోతే ఎప్పడూ చేయలేము..మండలి అవసరమా అని ప్రశ్నించారు మంత్రి కన్నబాబు. ఏపీ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2020, జనవరి…
ఓటుకు నోటు కేసులో దొరికిపోయి, పారిపోయి చంద్రబాబు రాష్ట్రానికొచ్చారు : మంత్రి కన్నబాబు
December 9, 2019 / 06:36 AM ISTఓటుకు నోటు కేసులో దొరికిపోయి, పారిపోయి చంద్రబాబు రాష్ట్రానికొచ్చారని మంత్రి కన్నబాబు విమర్శించారు.
ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ : కౌలుదారులకు పెట్టుబడి సాయం
November 19, 2019 / 12:56 PM ISTఏపీ ప్రభుత్వం కౌలుదారులకు తీపికబురు అందించింది. రాష్ట్రంలో కౌలుదారులకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు.
పవన్.. జగన్ ను చూసి సంస్కారం నేర్చుకోండి
November 5, 2019 / 10:46 AM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ డ్రామాలు ప్రజలకు తెలుసు అన్నారు. పవన్ కళ్యాణ్ హిస్టీరియా వచ్చినట్లు ఊగిపోతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు దత్తపుత్రడిలా మాట్లాడుతున్నారని…
బోటులో 77మంది ప్రయాణిస్తున్నారు.. మంత్రి కన్నబాబు
September 20, 2019 / 10:51 AM ISTతూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటులో 77 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. తొలుత బోటులో 73 మంది ఉన్నారని భావించినప్పటికీ..…