-
Home » Minister Narayana
Minister Narayana
ఏపీలోని ఆ ప్రాంతాల రైతులకు శుభవార్త.. మే 1 నుంచి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ..
April 26, 2026 / 10:02 AM ISTAP Govt : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు మే 1వ తేదీ నుంచి కౌలు సొమ్మును నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేసేందుకు చర్యలు చేపట్టింది.
మరో కీలక ఘట్టం.. ఆ గ్రామంలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి నారాయణ
January 12, 2026 / 11:40 AM ISTల్యాండ్ పూలింగ్ కోసం గ్రామానికి వచ్చిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్కు రైతులు ఘన స్వాగతం పలికారు.
జీరో కామెంట్స్ మీద బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నారాయణ.. చంద్రబాబు దూకమంటే దూకుతా అంటూ వర్మ స్టేట్మెంట్.. ఏం జరుగుతోంది?
October 18, 2025 / 08:32 PM ISTపిఠాపురంలో వర్మను జీరో చేశామని నారాయణ చెప్పినట్లుగా ఓ ఆడియో సర్క్యులేట్ అయింది. ఇదే వివాదానికి దారి తీసింది.
నెల్లూరు తెలుగు తమ్ముళ్లపై హైకమాండ్ సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశం.. అసలేం జరిగింది..
October 16, 2025 / 09:50 PM ISTమీడియా సాక్షిగా మంత్రి నాదెండ్ల మనోహర్కు నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి క్షమాపణ చెప్పాలని అధిష్టానం ఆదేశించిందట.
రెండేళ్లలో 9 లక్షల ఇళ్ల నిర్మాణం.. కొత్తగా లక్ష మందికి పెన్షన్లు.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
August 21, 2025 / 05:00 AM ISTపాలసీలు మార్చినా ఇంప్లిమెంట్ చేయలేదు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదు. లబ్దిదారుల పేరుతో లోన్స్ తీసుకుని నిధులను దారి మళ్లించారు.
పరిశ్రమలకు 2500 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీకి 2500 ఎకరాలు.. సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం
July 5, 2025 / 05:11 PM ISTరెండో దశ భూ సమీకరణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తుంటే.. అక్కడక్కడా వైసీపీ వాళ్లు ఇబ్బందులు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ ఆరోపించారు.
అమరావతిపై పార్లమెంట్ లో చట్టం.. పేదలకు ఇళ్లపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. చైనా, రష్యా, జపాన్, సింగపూర్ కి మించి..
June 12, 2025 / 10:36 AM ISTఏడాది పాలనలో ఏమేం చేశారో వివరించారు.
అమరావతిలో 1,732 కోట్ల పనులకు అనుమతి, 7 సంస్థలకు భూకేటాయింపులు- మంత్రి నారాయణ
May 6, 2025 / 08:29 PM ISTఇప్పటి వరకూ 1050 ఎకరాల మేర భూ కేటాయింపులు రాజధాని ప్రాంతంలో జరిగాయి..
సీఎం చంద్రబాబుతో మెగాస్టార్ చిరంజీవి.. ఫోటోలు వైరల్..
April 25, 2025 / 07:11 AM ISTమెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిసి తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్నారు. మంత్రి నారాయణ కూతురు డా. శరణి రాసిన మైండ్ సెట్ షిఫ్ట్ బుక్ లాంచ్ ఈవెంట్ విజయవాడలో జరగ్గా…
ప్రజలపై ఒక్క పైసా భారం పడకుండా రాజధాని నిర్మాణం, అప్పులు అలా తీరుస్తాం- మంత్రి నారాయణ
March 25, 2025 / 04:32 PM ISTఏప్రిల్ ప్రధాని మోదీ ఈ నిర్మాణ పనులను ప్రారంభిస్తారని మంత్రి నారాయణ చెప్పారు.