Home » Minister Narayana
రెండో దశ భూ సమీకరణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తుంటే.. అక్కడక్కడా వైసీపీ వాళ్లు ఇబ్బందులు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ ఆరోపించారు.
ఏడాది పాలనలో ఏమేం చేశారో వివరించారు.
ఇప్పటి వరకూ 1050 ఎకరాల మేర భూ కేటాయింపులు రాజధాని ప్రాంతంలో జరిగాయి..
మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిసి తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్నారు. మంత్రి నారాయణ కూతురు డా. శరణి రాసిన మైండ్ సెట్ షిఫ్ట్ బుక్ లాంచ్ ఈవెంట్ విజయవాడలో జరగ్గా ఈ ఇద్దరూ గెస్టులుగా హాజరయ్యారు.
ఏప్రిల్ ప్రధాని మోదీ ఈ నిర్మాణ పనులను ప్రారంభిస్తారని మంత్రి నారాయణ చెప్పారు.
అమరావతిలో గతంలో 131 సంస్థలకు భూములు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.
సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ 6 నెలల కాలంలో అనేక అడ్డంకులు వచ్చాయి. గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసిన జీవోలన్నీ..
"చెత్త పన్ను వేయడం తప్ప చెత్తను ఎలా ట్రీట్ చేయాలన్నది గత ప్రభుత్వానికి తెలియదు" అని నారాయణ అన్నారు.
అసలు రాజధానే ఇక్కడ ఉండకూడదని గత పాలకులు ఏవేవో కుట్రలు చేశారు..