Home » Minister Narayana
ఇవన్నీ కూడా మూడు సంవత్సరాలలోపు పూర్తి కావాలని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు అని మంత్రి నారాయణ తెలిపారు.
నెల్లూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 15 మంది కార్పొరేటర్లు, నుడా మాజీ చైర్మన్ టీడీపీలో చేరారు.
వచ్చే వర్షాకాలంలోపు పూర్తి చేస్తామని అన్నారు. ఇవి పూర్తయితే అమరావతి రాజధానికి..
గతంలో అమరావతి రాజధానికి భూములు ఇవ్వని రైతులు ఇప్పుడు స్వచ్ఛందంగా ఇచ్చేందుకు సన్నద్ధమయ్యారని చెప్పారు.
ఈ రోజు సంతోషకరమైన రోజు. రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. ఇక్కడి ప్రజలపై ద్వేషంతో జగన్ రాజధాని ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాడు.
క్యాపిటల్ సిటీ ఎంతవరకు ఉంటే.. అంతవరకు కరకట్ట రోడ్ నిర్మాణం ఉంటుంది. అమరావతిని కనెక్ట్ చేసేలా కృష్ణా నదిపై ఆరు ఐకానిక్ బ్రిడ్జిల నిర్మాణం.
జీవోలపై పట్టణాభివృద్ది శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి సంతకాలు ఉండకూడదని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు అందినట్లుగా తెలుస్తోంది. శ్రీలక్ష్మిని బదిలీ చేసే వరకు ఆమెకు ఫైళ్లను పంపకూడదని ఏపీ సర్కార్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
టీడీపీ హయాంలో 4.25 కోట్ల మంది అన్న క్యాంటీన్లను సద్వినియోగం చేసుకున్నట్లు వివరించారు.