Home » minor girl
Crime News: పంజాబ్ లోని చండీఘడ్ లో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై 18 ఏళ్ళ కజిన్ అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం ధరించింది. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని మైనర్ బాలిక గర్భం ధరించటం ఇష్టం లేని యువకుడి తల్లి తండ్రులు బాలికకు అబార్షన్ చేయించాలని పట్టు బట�
karnataka minor girl: బెంగుళూరులో దారుణం జరిగింది. ఒక బీజేపీ నేత మైనర్ బాలిక ఆ నేత బెడ్ రూం లో శవమై తేలింది. తుమకూరు నగరం ఆదర్సనగర్ లో జడ్పీ సభ్యుడు, బీజేపీ నాయకుడు రామాంజినప్ప ఇంట్లో మృతురాలు (17) అనుమానాస్పదరీతిలో బెడ్ రూంలో శవంగా పడి ఉంది. ఈ ఫోటోలో సోషల్ మీ�
tamilnadu crime news తమిళనాడులో దారుణం జరిగింది. 16 ఏళ్లబాలికపై పెంపుడు తండ్రి, ప్రియుడు అత్యాచారం చేసి గర్భవతిని చేసారు. కడలూరు జిల్లాలో 16 ఏళ్ల బాలిక కడుపు నొప్పిగా ఉందని చెప్పటంతో ఆమె పెంపుడు తండ్రి(60) నంగలూరు ప్రభుత్వం ఆస్పత్రికి తీసుకు వెళ్లాడు. అక్కడ �
కర్ణాటకలో దారుణం జరిగింది. కూతురు క్షేమం కోరాల్సిన తల్లి మైనర్ కూతురు జీవితాన్నినాశనం చేయబోయింది. పడక సుఖం కోసం తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని వదులుకోలేక అతడికి తన కన్నకూతుర్ని కట్టబెట్టాలనుకుంది. సమయానికి పోలీసులు వచ్చి ఆ బాలికను రక్ష�
ముంబైలో దారుణం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలికను తల్లిని చేసాడు 18 ఏళ్ల యువకుడు. సోషల్ మీడియాలో పరిచయం అయి… బాలికతో స్నేహం చేసి ఆమెను గర్భవతిని చేశాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైలో నివసించే 16 ఏళ్ల బాలికకు 2 ఏళ్�
కరోనా రక్షణ కోసం ధరించే ఫేస్ మాస్క్ పై మత్తు మందుచల్లి……మైనర్ బాలిక మానం దోచేసిన కాంట్రాక్టర్ ఉదంతం పంజాబ్ లో వెలుగు చూసింది. జిరాక్ పూర్ పట్టణంలో వివిధ పనులకు లేబర్ ను సమకూర్చే కాంట్రాక్టర్ సంత్ రాజ్ యాదవ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధిత
ఒడిశాలోని భువనేశ్వర్ లో లాక్ డౌన్ వేళ 13 సంవత్సరాల బాలికపై జరిగిన అత్యాచారం ఘటన ప్రకంపనలు రేకత్తిస్తోంది. బాలిక తల్లి పని చేస్తున్న ఓ మీడియా సంస్థలోని సహచర ఉద్యోగులు అత్యాచారం జరిపారు. వీరే కాకుండా..సెక్యూర్టీ గార్డులు, పోలీసులు కూడా ఉన్న విష
అనంతపురం జిల్లా శెట్టూరులో దారుణం జరిగింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువకుడు బాలికను నమ్మించి మోసం చేశాడు. బాలికను అత్యాచారం చేశాడు. శెట్టూరుకు చెందిన రాము అనే యువకుడి దగ్గర ఓ బాలిక డ్యాన్స్ నేర్చుకుంటోంది. బాలికపై కన్నేసిన రాము బాలికకు మాయమా�
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 10 రోజుల వ్యవధిలో ఇద్దరు మైనర్ బాలికలు హత్యాచారానికి గురికావటం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్దితి క
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మారుతీ అనాథ ఆశ్రమం లైసెన్స్ ను శిశు సంక్షేమ శాఖ రద్దు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వలు జారీ చేసింది. అపర్ణ, అనుపమాదేవి, ప్రతాప్, సునంద నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిం