Home » minor girl
కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని వ్యాపార సంస్దలు దాదాపు 2 నెలలపాటు పాక్షికంగా మూసి వేయబడ్డాయి. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక ఒక్కోక్కటిగా మళ్లీ వ్యాపారాలు ప్రారంభించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూ కూడ ఎత్తివేశారు. సినిమా హాళ్లు,
ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నప్పుడు వారిపట్ల తల్లితండ్రులు సరైన శ్రధ్ద వహించాలి. లేకపోతే ఆ చిన్నారి మనస్సుల్లో దురభిప్రాయం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్ధితులను సరిదిద్దేందుకు మెట్రో నగరాల్లో వ్యక్తిత్వ ,కుటుంబ వికాస నిపుణులు ఉంటారు. ముంబై మహా�
విజయవాడ గొల్లపూడిలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిందితుడు 2019 నవంబర్ 10న ద్వారకా అనే మైనర్ బాలికను కిడ్నాప్ చేసి హత�
చత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసి చంపాడు. జాష్ పూర్ జిల్లాలోని ఓగ్రామంలో శుక్రవారం, జులై 24 న ఓ బాలిక పశువుల మేత కోసం తమకు బంధువైన యువకుడిని తీసుకుని అడవికి వెళ్లింది. అడవిలోకి వెళ్లి మేత కోసే సమయంలో యువకుడ
ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. తల్లితో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి , ఆమెకు తెలియకుండా ఆమె కూతురుపై కూడా అత్యాచారం చేశాడు. తల్లికి చెపితే … ఇద్దరికీ పెళ్లి చేసేస్తా గొడవ చెయ్యకని చెప్పింది. దీంతో బాధితురాలు దిశ పోలీసు స్టేషన�
బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటనతో వెస్ట్ బెంగాల్ అట్టుడుకుతోంది. ఉత్తర దీనాజ్పూర్ జిల్లాలోని చోప్రాలో ఈ ఘటన జరిగింది. బాలికపై హత్యాచారాన్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. వారు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగ
రాజస్థాన్ లో దారుణం జరిగింది. 5 రూపాయలు ఆశ చూపి 5 ఏళ్ల బాలికను ముగ్గరు బాలురు అత్యాచారం చేశారు. బారన్ జిల్లా టాంకీ మొహల్లాలలో నివసించే 5 ఏళ్ల బాలిక శుక్రవారం సాయంత్రం తన ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా..అదే గ్రామానికి చెందిన ఒక బాలుడు ఆమె వద్దకు వచ్చి
17 ఏళ్ల మైనర్ బాలికను పిక్నిక్ పేరుతో తీసుకెళ్లి పెళ్లి చేసుకున్న యువకుడి ఉదంతం ముంబైలో వెలుగు చూసింది. ముంబై కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి 17 ఏళ్ల బాలికను పిక్సిక్ కు వెళదామని చెప్పి ఉత్తర ప్రదేశ్ తీసుకు వెళ్ళాడు. అక్కడ ఆ బాలికను పెళ్లి చేసుకున్నా�
ఉత్తర ప్రదేశ్లోని చిత్రకూట్ గనుల్లో మైనర్ బాలికలపై లైంగిక దోపిడీ కేసు విషయంలో ప్రభుత్వ పనితీరును ప్రశ్నించారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ప్రణాళిక లేని లాక్డౌన్లో ఆకలితో అమ్మాయిలు భయంకరమైన ధరను చెల్లించారని రాహుల్ చెప్పా�
హైదరాబాద్ లో దారుణం జరిగింది. తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న కామాంధుడు ఆమె మైనర్ కుమార్తె పై అత్యాచారం చేశాడు. వనస్దలిపురంలోని ఒక మహిళ తన భర్తతో విభేదాలు రావటంతో ఇద్దరు పిల్లలతో కలిసి ఐదేళ్లుగా వేరుగా కాపురం ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు ఇబ