Home » Montha Cyclone
డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయి పర్యటనలో ఎక్కువ సేపు గడపటం, నీళ్లు, బురదను లెక్క చేయకుండా పొలాల్లో తిరగడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.
Pawan Kalyan : మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించారు. అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు దగ్గర తుపాను మూలంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకొని ధైర్యం చెప్పారు.
Telangana గురువారం సాయంత్రం వరకు మొంథా తుపాను ప్రభావం ఉండనున్న నేపథ్యంలో ఇవాళ పలు జిల్లాల్లో కుండపోత వర్షాలుకురుస్తాయని ..
AP Govt : ఏపీని మొంథా తుపాన్ అతలాకుతలం చేసింది. తుపాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.
Rain Alert మొంథా తుపాను తీరం దాటింది. దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో మరో పిడిగులాంటి వార్తను వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుందని.
ఇక ఇవాళ 15 రైళ్లు దారి మళ్లించింది. రేపు మరో 12 రైళ్లు దారి మళ్లించింది.
Heavy Floods భారీ వర్షాల కారణంగా పాఠశాల ఆవరణలో మోకాళ్ల లోతుగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో రాత్రిళ్లు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Montha Cyclone : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మొంథా’ తీరం దాటింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో మచిలీపట్నం – కళింగపట్నం మధ్య ..
కాకినాడ దగ్గర తీరం దాటే ఆవకాశం ఉంది. ఇందుకు నాలుగు గంటలు సమయం పట్టే ఆవకాశం ఉంది.
రద్దైన రైళ్ల వివరాలను scr.indianrailways.gov.in వెబ్ సైట్ లో ఉంచారు అధికారులు.