Home » MS Dhoni
ఐపీఎల్ 13వ సీజన్లో టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో ఓటమి నమోదు చేసుకుంది. ఇప్పటివరకు ఈ సీజన్లో మూడు మ్యాచ్లు ఆడితే.. ముంబైతో మ్యాచ్ మినహా రాజస్తాన్, ఢిల్లీతో జరిగిన మ్యాచ్ల్లో పూర్తిగా విఫలమ�
Chennai Super Kings (CSK) : టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనికి ఫ్రాంచైజీ బంగారు టోపిని బహుకరించింది. ఫ్రాంచైజీ అంతర్గత అవార్డుల వేడుక అబుదాబిలో జరిగింది. మిస్టర్ కూల్ గా పిలవబడే..ధోని..చెన్నై సూపర్ కింగ్స్ కు పదేళ్ల పాటు జట్టుకు నాయకత్వం
ఐపిఎల్ ఫ్రాంచైజ్ చెన్నై సూపర్ కింగ్స్ పొడిగించిన నిర్బంధ వ్యవధిని పూర్తి చేసిన తరువాత తీవ్రంగా ప్రాక్టీస్లో పాల్గొంటుంది. ఇద్దరు ఆటగాళ్లతో సహా 13 మంది కరోనా పాజిటివ్ అని తేలగా వారిని జట్టు పక్కన పెట్టేసింది. ఈ క్రమంలో బృందం దుబాయ్లోని ఐసి
కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో సహా మిగిలిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ళు శుక్రవారం నెట్స్లో ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా కరోనా సోకిన దీపక్ చాహర్, రితురాజ్ గైక్వాడ్ మినహా మిగతా ఆటగాళ్లందరూ ఆటకు సిద్ధం అవుతున్నారు. ఈ ఆటగాళ్లంతా దుబాయ్లో మూడ�
తన 16 సంవత్సరాల గోల్డెన్ పిరియడ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఆగస్టు 15 న తప్పుకుంటున్నట్లు ప్రకటించారు మహేంద్ర సింగ్ ధోని. ధోని రాజీనామా చేసినప్పటి నుంచి అతని మాజీ సహచరులు చాలా మంది ధోనితో ఉన్న అనుబంధాన్ని, అందమైన జ్ఞాపకాలను సోషల్ మీడియా
వెటరన్ బ్యాట్స్మన్ రాబిన్ ఉతప్ప భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో కలిసి ఒకే హోటల్ గదిలో ఉన్న సమయాన్ని గుర్తుచేసుకున్నాడు. రెండుసార్లు ప్రపంచ కప్ విజేతగా భారత్ని నిలబెట్టిన కెప్టెన్ ధోని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్య�
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. సురేశ్ రైనాలు ఐదు నిమిషాల విరామంతోనే రిటైర్మెంట్ ప్రకటించేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, వైస్ కెప్టెన్ లు అయిన వీరిద్దరూ అంటే తమిళనాట విపరీతమైన అభిమానం. ఇదిలా ఉంటే ఎన్ని నెలలుగానో ఎదురుచూస్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు. కాంప్లిమెంట్ ఇస్తూ రాసిన లెటర్ కు ధోనీ కూడా ప్రత్యేకంగా స్పందించారు. ‘ఓ కళాకారుడు, సైనికుడు, క్రీడాకారుడికి ప్రశంసకు మించి కావాల్సిందేముంటుంది. వారి త్యాగాలు, కఠ
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చి తప్పుకున్న భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి వీడ్కోలు మ్యాచ్ నిర్వహించడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) సిద్ధమైంది. రాబోయే ఐపిఎల్ సందర్భంగా బోర్డు ఈ విషయంలో ధోనితో మాట్లాడి భవ
భారత జట్టు మాజీ సారధి, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. అయితే గతేడాది న్యూడిలాండ్తో చివరి మ్యాచ్ ఆడిన ధోని ఆ తర్వాత జట్టుకు దూరంగా ఉంటూ ఏ స్థాయి క్రికెట్నూ