-
Home » multiplex theaters
multiplex theaters
నిర్మాతకు వచ్చేది కేవలం 17 పైసలే.. అసలు పాప్ కార్న్ తో మాకు సంబంధమే లేదు.. SKN ట్వీట్ వైరల్..
నిర్మాత SKN ఒక ఫ్యామిలీ సినిమాకు ఖర్చుపెట్టేదాంట్లో, ఒక టికెట్ రేటులో, థియేటర్లో అమ్మే వాటి మీద క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేసాడు. (Producer SKN)
రవితేజ థియేటర్ రెడీ.. ఎక్కడో తెలుసా? విజయ్ దేవరకొండ సినిమాతోనే ఓపెనింగ్..
అదే బాటలో రవితేజ కూడా చేరాడు.
పవన్ సీరియస్.. థియేటర్ల ఆదాయం ఎంత? పన్నులు కడుతున్నారా? లెక్కలు బయటకు తీయండి.. మల్టీప్లెక్స్ లు ఎన్ని ఉన్నాయి?
ఈ నేపథ్యంలో థియేటర్స్ ఆదాయం లెక్కలు, మల్టీప్లెక్స్ ల గురించి ప్రస్తావించారు.
హనుమాన్ సినిమా నుంచి మరో ఆఫర్.. మల్టీప్లెక్స్లలో టికెట్ రేటు బాగా తగ్గించేసి..
తాజాగా ప్రేక్షకులకు హనుమాన్ మూవీ యూనిట్ మరో ఆఫర్ ఇచ్చింది.
Multiplex Theaters : జీఎస్టీ తగ్గినా రేట్లు తగ్గలే.. ఒక పాప్కార్న్, కూల్డ్రింక్ కి 820 రూపాయలా? PVRని ప్రశ్నించిన నెటిజన్.. PVR ఏం చేసిందో తెలుసా?
తాజాగా ముంబైకి చెందిన ఓ ప్రేక్షకుడు ఒక పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ తీసుకుంటే దానికి 820 రూపాయలు అయ్యాయి. దీంతో ఆ బిల్ ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. ఈ డబ్బులతో ఒక సంవత్సరం ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకోవచ్చు అని PVR ని ట్యాగ్ చేసి ట్విట్టర్ లో పోస్ట�
Multiplex Food : GST తగ్గింది.. మరి మల్టీప్లెక్స్ లలో పాప్కార్న్, కూల్డ్రింక్స్ రేట్లు తగ్గుతాయా?
ఇటీవల కేంద్రప్రభుత్వం మల్టీప్లెక్స్ లలోని ఫుడ్ మీద GST తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 18 శాతం ఉన్న GSTని 5 శాతానికి తగ్గించారు. దీంతో చాలామంది మల్టీప్లెక్స్ లలో పాప్కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు తగ్గుతాయని భావించారు.
Sunil Narang : ఓటీటీకి సెన్సార్ ఉండాలి.. హీరోలు దేవుళ్ళు.. పాప్కార్న్ రేటు తగ్గించాలి.. సునీల్ నారంగ్ సెన్సేషనల్ కామెంట్స్..
ప్రెస్ మీట్ అనంతరం సునీల్ నారంగ్ 10 టీవీతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సునీల్ నారంగ్ మాట్లాడుతూ..
Jackie Shroff : థియేటర్స్లో పాప్కార్న్కి 500 తీసుకుంటున్నారు.. తగ్గించండి సార్ అంటూ సీఎంని అడిగిన స్టార్ యాక్టర్..
జాకీష్రాఫ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో మాట్లాడుతూ.. థియేటర్లలో పాప్కార్న్ కి 500 రూపాయలు తీసుకుంటున్నారు.దయచేసి పాప్కార్న్ ధరలు తగ్గించండి. సినిమా టికెట్ కంటే పాప్కార్న్ రేటు ఎక్కువగా ఉంటే సినిమా.................
Food entry in Theaters : సినిమాహాళ్లలో బయటి ఫుడ్ నిషేధాన్ని సమర్ధించిన సుప్రీంకోర్ట్.. కానీ..
థియేటర్స్ లోకి బయటి ఫుడ్ నిషేధం పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి గతంలో జమ్మూకశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. దీనిపై..................
Director Teja : రూ.10ల పాప్కార్న్ 400లకి అమ్ముతారా? మల్టిప్లెక్స్లు సినీ పరిశ్రమని నాశనం చేస్తున్నాయి..
తేజ మాట్లాడుతూ.. ''మల్టీప్లెక్స్ లు సినీ పరిశ్రమని నాశనం చేస్తున్నాయి. ప్రేక్షకులని దోపిడీ చేస్తున్నాయి. అన్ని మల్టీప్లెక్స్ వాళ్ళు ఒక ముఠాలాగా ఏర్పడి.................