Home » multiplex theaters
అదే బాటలో రవితేజ కూడా చేరాడు.
ఈ నేపథ్యంలో థియేటర్స్ ఆదాయం లెక్కలు, మల్టీప్లెక్స్ ల గురించి ప్రస్తావించారు.
తాజాగా ప్రేక్షకులకు హనుమాన్ మూవీ యూనిట్ మరో ఆఫర్ ఇచ్చింది.
తాజాగా ముంబైకి చెందిన ఓ ప్రేక్షకుడు ఒక పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ తీసుకుంటే దానికి 820 రూపాయలు అయ్యాయి. దీంతో ఆ బిల్ ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. ఈ డబ్బులతో ఒక సంవత్సరం ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకోవచ్చు అని PVR ని ట్యాగ్ చేసి ట్విట్టర్ లో పోస్ట�
ఇటీవల కేంద్రప్రభుత్వం మల్టీప్లెక్స్ లలోని ఫుడ్ మీద GST తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 18 శాతం ఉన్న GSTని 5 శాతానికి తగ్గించారు. దీంతో చాలామంది మల్టీప్లెక్స్ లలో పాప్కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు తగ్గుతాయని భావించారు.
ప్రెస్ మీట్ అనంతరం సునీల్ నారంగ్ 10 టీవీతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సునీల్ నారంగ్ మాట్లాడుతూ..
జాకీష్రాఫ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో మాట్లాడుతూ.. థియేటర్లలో పాప్కార్న్ కి 500 రూపాయలు తీసుకుంటున్నారు.దయచేసి పాప్కార్న్ ధరలు తగ్గించండి. సినిమా టికెట్ కంటే పాప్కార్న్ రేటు ఎక్కువగా ఉంటే సినిమా.................
థియేటర్స్ లోకి బయటి ఫుడ్ నిషేధం పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి గతంలో జమ్మూకశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. దీనిపై..................
తేజ మాట్లాడుతూ.. ''మల్టీప్లెక్స్ లు సినీ పరిశ్రమని నాశనం చేస్తున్నాయి. ప్రేక్షకులని దోపిడీ చేస్తున్నాయి. అన్ని మల్టీప్లెక్స్ వాళ్ళు ఒక ముఠాలాగా ఏర్పడి.................
తాజాగా మల్టీఫ్లెక్స్ థియేటర్ల ప్రతినిధులతో ఫిల్మ్ చాంబర్ సమావేశం ముగిసింది. ఫిల్మ్ చాంబర్ లో సమావేశానికి అన్ని మల్టీఫ్లెక్స్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో........